అకాల వర్షానికి రైతులు ఆగమవుతున్నారు. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ధాన్యం తడిసి ముద్దయింది. సంగారెడ్డి జిల్లాలోని పలుచోట్ల శనివారం మధ్యాహ్నం వాన దంచికొట్టింది. కొనుగోలు కేంద్రాలకు వడ్లను తీసుక
కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం పలు జిల్లాల్లో అన్నదాతలు ఆందోళనలు చేపట్టారు
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను గురువారం వర్షం ముంచెత్తింది. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఉరుములు, మెరుపులతో ఏకధాటిగా వర్షం కురిసింది. రంగారెడ్డి జిల్లాలో 194.7మి.మీల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా సరూ
అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించినా ఎక్కడా అమలు కావడం లేదు. తడిసిన ధాన్యాన్ని కొనేందుకు అధికారులు ససేమిరా అంటున్నారు. మళ్లీ ఆరబెట్టి తీసుకురా�
జిల్లాలో శుక్రవారం కురిసిన వర్షం అన్నదాతను ఉలిక్కిపడేలా చేసింది. కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి పోసిన ధాన్యం కాపాడుకునేందుకు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇంకా కోత దశలో ఉన్న పంటకు ఎలాంటి నష్టం జరుగుతదో
గాలివాన శనివారం సాయంత్రం బీభత్సం సృష్టించింది. నగరంలోని 36వ డివిజన్ చింతల్లో అతలాకుతలమైంది. ఈదురు గాలులు వీచి ఇళ్లపై రేకులు ఎగిరిపోయాయి. డివిజన్లో సుమారు వందకు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. ప్రధాన రహదారి�
ఆకాల వర్షాలతో పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలకు ప్రభుత్వం అండగా ఉంటుందని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు.
అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దని, రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. తడిసిన ధాన్యం సేకరించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీ�
అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆందుకుంటామని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు. రైతులు పండించిన చివరి ధాన్యం గింజ వరకూ కొనుగోలు చేస్తామని, ఆందోళన చెందవద్దని సూచించారు. తడిసిన ధాన్యాన్ని స�
అకాల వర్షాలతో రైతులు నష్టపోకుండా తడిసిన ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకున్నట్టు పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో 1.28 లక్షల టన్నుల తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్గా