రైతులు ఆగ్రహించారు. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. మొలకెత్తిన ధాన్యంతో పలుచోట్ల రోడ్డెక్కి ఆందోళనలకు దిగారు. కొనుగోళ్లలో ప్రభుత్వం జాప్యం చేస్తుండడంత
అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారుతున్నది. మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో కాంటా అయిన బస్తాల్లోని వడ్లు వర్షానికి తడిసి మొల
తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్టు పేరొన్నారు.
వర్షంతో తడిసి ముద్దయిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలంటూ అన్నదాతలు ఆందోళన బాట పట్టారు. రెండు రోజుల నుంచి రైతులు చేస్తున్న ఆందోళనలను ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్త�
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా ఖానాపూర్లో రైతులు రోడ్డెక్కారు. స్థానిక ఎన్టీఆర్ చౌరస్తాలో ఖానాపూర్-నిర్మల్ జాతీయ రహదారిపై ఎనిమిది గ్రామాల రైతులు మూడు గంటలపాటు �
అకాల వర్షం రైతన్నను ముంచుతున్నది. బుధవారం రాత్రి, గురువారం సాయంత్రం పడిన వాన తీవ్ర నష్టం మిగిల్చింది. కొనుగోలు కేంద్రాల్లో పోసిన వడ్లు అలాగే ఉండడంతో వాటిని కాపాడుకునేందుకు రైతులు ఆగమయ్యారు. వర్షాలకు వడ్
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో అన్నదాతకు ఆగచాట్లు తప్పడంలేదు. మంచాల మండల కేంద్రంలో వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి అన్నదాత తీసుకొచ్చిన ధాన్యం తూకం �
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉన్నది రాష్ట్ర పౌరసరఫరాల శాఖ తీరు. అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసి, వరదల్లో కొట్టుకుపోతుంటే అటువైపు కన్నెత్తి కూడా చూడని మంత్రులు, అధికారులు.. ఇప్పుడేమో హడావుడి చేస్�
భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మండలంలో ఆదివారం కురిసిన వర్షం.. అన్నదాతలను ఆగంచేసింది. ఇప్పటికే కురిసిన వర్షాల వల్ల అన్నదాతలు భారీగా నష్టపోయారు. ఇప్పుడు మళ్లీ వర్షం కురుస్తుండటంతో ఇంకెంత నష్టం వాటిల్లుత�
ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను క్షేత్రస్థాయిలో కలెక్టర్లు పర్యవేక్షించాలని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ధాన్యం కొనుగోళ్ల పురోగతిపై కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్�
అకాల వర్షాలతో ఏటూరునాగారం మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం మొలకెత్తడంతో రైతులు తిరగబోస్తూ ఆరబె ట్టుకుంటున్నారు. నింపిన ధాన్యం బస్తాలు నీటిలో కొంత మేరకు మునక పట్టడంతో వాటిని సైతం తిరగల వేస్తున్నా�
అకాల వర్షాలు వరి రైతు వెన్నువిరిచాయి. బుధవారం రాత్రి, గురువారం ఉదయం సంగారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు ధాన్యం తడిసిపోయి రైతులకు నష్టాన్ని మిగిల్చింది. చేలు, రహదారుల పక్కన రైతులు ఆరబోసిన ధాన్యం వర�
అకాల వాన రైతన్నను వెంటాడుతున్నది. ఆరుగాలం కష్టాన్ని నీళ్లపాలు చేస్తూ అపార నష్టాన్ని తెచ్చిపెడుతున్నది. ఓ వైపు కొనుగోళ్లలో నిర్లక్ష్యంతో కేంద్రాల్లోనే ధాన్యం రోజుల తరబడి మూలుగుతున్నది. తాజాగా మంగళవారం