వెస్టిండీస్తో రెండో టెస్టులో భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తున్నది. పసలేని విండీస్ బౌలింగ్ను ఊచకోత కోస్తూ పరుగుల వరద పారిస్తున్నది. అచ్చొచ్చిన అరుణ్జైట్లీ స్టేడియంలో టీమ్ఇండియా బ్యాటర్లు యశస
Sai Sudharsan: దూసుకొస్తున్న బంతి నుంచి తప్పించుకోవాలనుకున్నాడు. కానీ అనుకోకుండా సాయి సుదర్శన్ అద్భుమైన రీతిలో క్యాచ్ పట్టేశాడు. షార్ట్ లెగ్లో పట్టిన ఆ క్యాచ్తో బ్యాటర్ క్యాంప్బెల్ షాక్కు గురయ్యాడ
Shubman Gill : కెప్టెన్ శుభమన్ గిల్ మరో టెస్టు సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. ఢిల్లీలో వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు అతను సెంచరీ నమోదు చేశాడు. టెస్టుల్లో అతనికి ఇది పదో సెంచర�
Yashasvi Jaiswal: వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. రెండో రోజు తొలి సెషన్లో అతను 175 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు.
భారత్, వెస్టిండీస్ మధ్య ఢిల్లీ వేదికగా శుక్రవారం నుంచి మొదలైన రెండో టెస్టులో తొలి రోజే భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ తన కెరీర్లో ఐదో 150+ స్కోరుతో గర్జించగా.. జట్టులో స్థ�
స్వదేశంలో వెస్టిండీస్తో (West Indies) జరుగుతున్న రెండు మ్యాచ్ టెస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్పై టీమ్ఇండియా (IND vs WI) గురిపెట్టింది. ఇప్పటికే అహ్మదాబాద్లో ముగిసిన మొదటి టెస్టులో ఘన విజయం సాధించిన భారత్.. ఈ మ్యా�
స్వదేశంలో వెస్టిండీస్తో టెస్టు సిరీస్ ఆడుతున్న టీమ్ఇండియా శుక్రవారం నుంచి ఆ జట్టుతో సిరీస్లో ఆఖరిదైన రెండో మ్యాచ్లో తలపడనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఇరుజట్ల మధ్య జరుగబోయే ఈ మ్
భారత్, వెస్టిండీస్ మధ్య శుక్రవారం నుంచి ఢిల్లీ వేదికగా ఆరంభం కానున్న రెండో టెస్టులో పరుగుల వరద పారనుంది. అరుణ్ జైట్లీ (ఫిరోజ్ షా కోట్ల)లో బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ను సిద్ధం చేసినట్టు తెలుస్తున్నది.
భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య తొలి టెస్టు పోరు మూడు రోజుల్లోనే ముగిసింది. విండీస్పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన మొదటి టెస్టులో టీమ్ఇండియా ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా రెం
Mohammad Siraj : గత కొంతకాలంగా భారత పేస్ దళానికి కొండంత ఆస్తిలా మారిన మహమ్మద్ సిరాజ్(Mohammad Siraj) టెస్టుల్లో చెలరేగిపోతున్నాడు. లైన్ అండ్ లెంగ్త్కు నిలకడను జోడించి ఇంగ్లండ్ బ్యాటర్లను హడలెత్తించిన మియా భాయ్.. ఈసారి స్�
India won : వెస్టిండీస్తో జరిగిన ఫస్ట్ టెస్టులో ఇండియా భారీ విజయాన్ని నమోదు చేసింది. అహ్మదాబాద్ టెస్టులో ఇన్నింగ్స్ 140 రన్స్ తేడాతో గిల్ సేన గెలుపొందింది.
Nitish Kumar Reddy : నితీశ్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు. ఎడమ వైపు గాలిలో డైవ్ చేస్తూ ఆ క్యాచ్ అందుకున్నాడు. సిరాజ్ బౌలింగ్లో చంద్రపాల్ కొట్టిన షాట్ను నితీశ్ పట్టేశాడు.
India vs West Indies: జురెల్, జడేజాలు హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. విండీస్తో అహ్మదాబాద్లో జరుగుతున్న తొలి టెస్టులో అయిదో వికెట్కు భారీ భాగస్వామ్యాన్ని అందించారు. టెస్టుల్లో జడేజా 28వ అర్థశతకం సాధించాడు
KL Rahul: కేఎల్ రాహుల్ సెంచరీ స్కోర్ చేశాడు. విండీస్తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో శతకం బాదాడు. అతని ఇన్నింగ్స్లో 12 ఫోర్లు ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 67 ఓవ
ప్రపంచ క్రికెట్లో మరో సంచలనం నమోదైంది. రెండుసార్లు టీ20 ప్రపంచకప్ చాంపియన్ అయిన వెస్టిండీస్పై క్రికెట్లో ఇప్పుడిప్పుడే ఓనమాలు దిద్దుతున్న నేపాల్ ఏకంగా సిరీస్ విజయాన్ని సాధించి సరికొత్త చరిత్ర స