సొంతగడ్డపై వెస్టిండీస్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను న్యూజిలాండ్ 3-1తో సొంతం చేసుకుంది. గురువారం జరిగిన ఆఖరి మ్యాచ్లో ఆ జట్టు.. కివీస్పై 8 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ను కైవసం చేసుకుంది.
న్యూజిలాండ్, వెస్టిండీస్ మధ్య నాలుగో టీ20 పోరు వర్షార్పణమైంది. సోమవారం ఇరు జట్ల మధ్య జరుగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. అయితే తొలుత టాస్ గెలిచిన కివీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. 6.3 ఓవర్లలో విండీ
వెస్టిండీస్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో న్యూజిలాండ్ ముందంజ వేసింది. ఆదివారం జరిగిన మూడో టీ20లో కివీస్ 9 పరుగుల తేడాతో విండీస్పై ఉత్కంఠ విజయం సాధించింది. మరో రెండు మ్యాచ్లు మిగిలున్న సిరీస్లో కివీస�
Taskin Ahmed : బంగ్లా బ్యాటర్ తస్కిన్ అహ్మాద్ భారీ షాట్ కొట్టాడు. షెపర్డ్ బౌలింగ్లో అతను వెనక్కి అడుగు వేసి బంతిని హుక్ షాట్ ఆడాడు. తస్కిన్ పవర్కు ఆ బంతి సిక్సర్గా వెళ్లింది. కానీ అంపైర్ తస్కిన్ను ఔ
బంగ్లాదేశ్తో జరుగుతున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో వెస్టిండీస్ శుభారంభం చేసింది. ఇరుజట్ల మధ్య చత్తోగ్రమ్ వేదికగా సోమవారం జరిగిన తొలి టీ20లో విండీస్ 16 పరుగుల తేడాతో గెలిచి సిరీస్లో 1-0 ఆధిక్యం సాధించ�
WI vs BAN : భారత పర్యటనలో టెస్టు సిరీస్ ఓటమి.. ఆపై బంగ్లాదేశ్కు వన్డే సిరీస్ సమర్పించుకున్న వెస్టిండీస్ పొట్టి క్రికెట్లో మాత్రం చెలరేగిపోయింది. తొలి టీ20లో హిట్టర్లు సిక్సర్ల మోత మోగించగా ఆతిథ్య �
స్వదేశంలో వెస్టిండీస్తో జరిగిన రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ను భారత జట్టు 2-0తో క్లీన్స్వీప్ చేసింది. మూడో రోజు తర్వాత విండీస్ పోరాటంతో ఫలితం ఐదో రోజుకు వాయిదాపడిన మ్యాచ్లో పర్యాటక జట్టు నిర్దేశించ
IND vs WI: రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో 390 రన్స్కు ఆలౌటైన వెస్టిండీస్.. ఇండియాకు 121 రన్స్ టార్గెట్ విసిరింది. బుమ్రా, కుల్దీప్లు మూడేసి వికెట్లు తీసుకున్నారు. ఇవాళ నాలుగో రోజు కావడంతో.. ఈ మ్యాచ్లో భారత�
India Vs West Indies: విండీస్ బ్యాటర్లు హోప్, క్యాంప్బెల్ సెంచరీలు చేసి ఔటయ్యారు. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో విండీస్ ఆధిక్యం సాధించింది. క్యాంప్బెల్ 115, హోప్ 102 రన్స్ చేశారు.
స్వదేశంలో వెస్టిండీస్తో ఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్టునూ మూడు రోజుల్లో ముగిద్దామనుకున్న భారత జట్టుకు ఒకింత నిరాశ. కరీబియన్ జట్టు ఫాలోఆన్ ఆడుతూ పోరాటపటిమను ప్రదర్శించడంతో టీమ్ఇండియా విజయం
Ind vs WI | అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో టీమ్ ఇండియా పట్టు బిగించింది. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అద్భుత ప్రదర్శనతో వెస్టిండీస్ జట్టును కేవలం 248 పరుగులకే ఆలౌట్ చేసి మ్యాచ్పై �
Sai Sudharshan | వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టులో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో గాయపడిన టీమిండియా యువ క్రికెటర్ సాయి సుదర్శన్ ఆరోగ్యంపై బీసీసీఐ తాజాగా కీలక అప్డేట్ ఇచ్చింది. ఫ్యాన్స్ ఆందోళన చెందాల్సిన అవస
వెస్టిండీస్తో రెండో టెస్టులో భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తున్నది. పసలేని విండీస్ బౌలింగ్ను ఊచకోత కోస్తూ పరుగుల వరద పారిస్తున్నది. అచ్చొచ్చిన అరుణ్జైట్లీ స్టేడియంలో టీమ్ఇండియా బ్యాటర్లు యశస