మానకొండూర్ మండలంలోని ముంజంపల్లి గ్రామంలో ఓ వృద్ధురాలు కుటుంబ కలహాలతో బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు మానకొండూర్ ఎస్సై స్వాతి తెలిపారు. ఎస్ఐ కథనం ప్రకారం.. ముంజంపల్లి గ్రామానికి చెందిన గట్టు నర్స�
Man Killed By Third Wife | ఒక వ్యక్తిని అతడి మూడో భార్య తన ప్రియుడితో కలిసి హత్య చేసింది. దుప్పట్లలో చుట్టి సంచిలో కుక్కి మృతదేహాన్ని బావిలో పడేశారు. అయితే రెండో భార్య అయిన మూడో భార్య సోదరి బావిలో తేలుతున్న మృతదేహాన్ని గ�
సైదాపూర్ మండలంలోని రాయికల్ గ్రామంలో బావి లో పడి బాలుడు దుర్మరణం చెందాడు. రాయికల్ గ్రామానికి చెందిన కావ్య వెంకటయ్య కుమారుడు కౌశిక్ నందు తల్లి తో వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. అక్కడ తల్లి పని లో నిమగ్నమై ఉ
Student Found Dead in School | స్కూల్ విద్యార్థి అదృశ్యమయ్యాడు. పేరెంట్స్ ఫిర్యాదుతో పోలీసులు వెతికారు. చివరకు స్కూల్లో మూసేసి ఉన్న బావిలో యువకుడి మృతదేహం లభించింది. ఈ నేపథ్యంలో స్కూల్ ప్రిన్సిపాల్ను అరెస్ట్ చేయాలన�
Bank Employee : బీహార్లో మిస్సైన బ్యాంకు ఉద్యోగి మృతదేహం ఓ బావిలో దొరికింది. నీళ్లు లేని బావిలో అతను పడ్డాడు. అతని స్కూటర్ కూడా ఆ బావిలోనే ఉంది. పాట్నా కంకర్బాగ్లోని ఐసీఐసీఐ బ్యాంకులో వరుణ్ బ్రాంచ్ మేనే�
ఓ బాలుడు ఆడుకుంటూ వెళ్లి నీటిబావిలో పడిపోయాడు. బావిలో గాలింపు చర్యలు చేపట్టినా బాలుడి ఆచూకీ లభించలేదు. ఈ సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది.
పొలం దున్నుతుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బావిలో పడి ఒకరు మృతి చెందిన ఘటన మల్లాపూర్ మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. మండల కేంద్రం శివారులో పెద్దులు అనే ట్రాక్టర్ డ్రైవర్ వ్యవసాయ పొలంలో దున్నుతుండగ
మూడేళ్లకే నూరేళ్లు నిండాయి. అత్తింటికి వచ్చి ప్రమాదవశాత్తూ బావిలో పడగా, ఆ చిన్నారి ప్రాణాలు గాల్లో కలిశాయి. విషయం తెలిసిన తల్లిదండ్రులు అక్కడకు చేరుకొని గుండెలు బాదుకున్నారు.
Tractor Plunges Into Well | వ్యవసాయ మహిళా కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బావిలో పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మహిళలు మరణించారు. ముగ్గురు గాయాలతో బయటపడ్డారు. అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. బావిలో పడిన ట్రాక్టర్తోపా�