AP News | ఏపీలోని పల్నాడు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు బావిలో పడ్డ బాలుడిని కాపాడేందుకు యత్నించిన ఇద్దరితో పాటు బాలుడు మృతి చెందిన ఘటన వారి కుటుంబంలో తీరని విషాదం నింపింది.
వందల ఏండ్ల క్రితం నిర్మించిన కట్టడాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఆయా గ్రామాల్లో నిజాం కాలం నాటి బురుజులు, మెట్ల బావులు ప్రత్యేక ఆకర్షణగా దర్శనమిస్తున్నాయి. రాజాపేట
Madhya Pradesh: ముగ్గురు అక్కాచెల్లెళ్లు శవమై తేలారు. ఆ పిల్లల తల్లి కూడా బావిలో దూకింది. కానీ ఆమె మృతదేహాన్ని ఇంకా గుర్తించలేదు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది.
Chhattisgarh Shocker | శంకర్ వెంటనే స్పందించాడు. అతడు కూడా వెంటనే ఆ బావిలోకి దూకాడు. భార్య ఆశా బాయిని కాపాడి పైకి తీసుకొచ్చాడు. అయితే అనంతరం భార్యాభర్తల మధ్య మరో విషయంపై గొడవ జరిగింది.
కేరళలోని (Kerala) మళప్పురం (Malappuram) జిల్లాలో బావిలో (Well) పడిపోయిన ఓ ఏనుగును (Elephant) అటవీ అధికారులు రక్షించారు. మళప్పురం జిల్లాలోని రబ్బరు తోటలో (Rubber plantation) ఉన్న 15 అడుగుల లోతైన బావిలో ఓ ఏనుగు ప్రమాద వశాత్తు పడిపోయింది.
బావిలో పడిన తండ్రిని కాపాడబోయిన కొడుకూ మృతి చెందిన సంఘటన సిరికొండ మండలంలో పొచ్చంపల్లిలో చోటు చేసుకుంది. స్థానికులు, ఎస్ఐ నీరేశ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పొచ్చంపల్లి గ్రామానికి చెందిన రైతు మడావి సోన�
మండు వేసవిలోనూ పల్లెల్లోని వ్యవసాయ బావులు నిండుకుండలను తలపిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తికావడం.. నీటి వనరులు పెరగడంతో అధికారులు కాలువల ద్వారా చెరువులు, కుంటలను నింపుతున్నారు.
Madhya Pradesh | మధ్యప్రదేశ్ రాష్ట్రం ఛతర్పూర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 12 ఏండ్ల బాలుడి పట్ల ఓ వ్యక్తి అత్యంత కర్కశంగా వ్యవహరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంద�
అయినోడే కాల యముడయ్యాడు.. మేన బావమరిదిని పాతకక్షలు, అనుమానంతో హత్య చేశాడు. ఆభం శుభం తెలియని బాలుడిని బావిలోకి తోసేసి ప్రాణాలు బలిగొన్నాడు. దీనికి సంబంధించిన వివరాలను వర్థన్నపేట ఏసీపీ సుందరగిరి శ్రీనివాస్
సమయం అర్ధరాత్రి 12 గంటలు.. అంతా గాఢ నిద్రలో ఉండే వేళ.. అప్పు డే పోలీస్ పెద్దసారుకు ఫోన్ కాల్.. ‘సార్ మా పిల్లి బావిలో పడ్డది. ప్లీజ్ కాపాడండి’ అని వినతి. ఆ పెద్దసారు అంతే వేగంగా స్పందించారు. ఆ వెంటే ఏసీపీ ఆధ
Leopard | ఒడిశాలోని సంబాల్పూర్ జిల్లాలోని హిందాల్ ఘాట్ శివార్లలో ఉన్న ఓ వ్యవసాయ క్షేత్రానికి ఆహారం వెతుక్కుంటూ చిరుతపులి (Leopard) వచ్చింది. ప్రమాదవశాత్తు అక్కడున్న బావిలో పడిపోయింది.
కన్న పిల్లల్ని బావిలోకి తోసేసిన తల్లి మృత్యు ఒడిలోకి ఆరుగురు చిన్నారులు ఆ తర్వాత తానూ ఆత్మహత్యా యత్నం.. మహారాష్ట్ర రాయ్గఢ్ జిల్లాలో దారుణం ముంబై, మే 31: ముక్కు పచ్చలారని చిన్నారులు వాళ్లు.. తల్లి కొంగుచాట