Kamareddy | మారెడ్డి జిల్లాలో(Kamareddy district) విషాదం(Tragedy) నెలకొంది. ఇద్దరు పిల్లలను బావిలో (well )తోసివేసి ఓ తండ్రి ఆత్మహత్య (Father and children died)చేసుకున్న విషాదకర సంఘటన తాడ్వాయి మండలం నందివాడ గ్రామంలో చోటు చేసుకుంది.
Mother Creates Reel With Child | ఒక మహిళ బావి అంచున ప్రమాదకరంగా కూర్చొన్నది. బావిలోకి వేలాడుతున్న పిల్లవాడ్ని ఒక చేతితో పట్టుకుని రిస్కీగా రీల్ చేసింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో పిల్లవా�
Woman Drowns Children | ఒక తల్లి తన నలుగురు పిల్లలతో కలిసి బావిలోకి దూకింది. ఆ మహిళను స్థానికులు కాపాడారు. దీంతో ఆమె బతకగా నలుగురు పిల్లలు మరణించారు. చిన్నారుల మృతదేహాలను బావి నుంచి పోలీసులు వెలికితీశారు.
Chhattisgarh | ఛత్తీస్గఢ్ (Chhattisgarh) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బావి (well)లో విషవాయువు (inhaling gas) పీల్చి ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
Jagithyala | జగిత్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నాలుగు సంవత్సరాల కూతురుతో కలిసి ఓ తల్లి బావిలో( Well) దూకి బలవన్మరణానికి(Mother and daughter died) పాల్పడింది. ఈ విషాదకర సంఘట జగిత్యాల జిల్లా(Jagityala district) సారంగాపూర్ మండలం అర్పల్లి గ్
Man Kills Children By Throwing Into Well | ఒక తండ్రి తన ముగ్గురు పిల్లలను హత్య చేశాడు. వారిని బావిలోకి విసిరి చంపాడు. ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పాడు. అక్కడి నుంచి పారిపోయిన ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Vikarabad | ప్రమాదవశాత్తు బావి(well)లో పడి ఓ యువకుడు మృతి చెందిన విషాద సంఘటన వికారాబాద్ (Vikarabad) జిల్లా దోమ మండలం లింగనపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెంద�
Viral News | కోతులకు భయపడ్డ ఓ వృద్ధురాలు చేసేదేమీలేక చేదబావిలో దుంకింది. తర్వాత కాపాడాలంటూ అరవడంతో స్థానిక యువకులు స్పందించి వెంటనే బావిలోకి తాడు వేసి కాపాడారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మం డ
AP News | ఏపీలోని పల్నాడు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు బావిలో పడ్డ బాలుడిని కాపాడేందుకు యత్నించిన ఇద్దరితో పాటు బాలుడు మృతి చెందిన ఘటన వారి కుటుంబంలో తీరని విషాదం నింపింది.
వందల ఏండ్ల క్రితం నిర్మించిన కట్టడాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఆయా గ్రామాల్లో నిజాం కాలం నాటి బురుజులు, మెట్ల బావులు ప్రత్యేక ఆకర్షణగా దర్శనమిస్తున్నాయి. రాజాపేట
Madhya Pradesh: ముగ్గురు అక్కాచెల్లెళ్లు శవమై తేలారు. ఆ పిల్లల తల్లి కూడా బావిలో దూకింది. కానీ ఆమె మృతదేహాన్ని ఇంకా గుర్తించలేదు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది.
Chhattisgarh Shocker | శంకర్ వెంటనే స్పందించాడు. అతడు కూడా వెంటనే ఆ బావిలోకి దూకాడు. భార్య ఆశా బాయిని కాపాడి పైకి తీసుకొచ్చాడు. అయితే అనంతరం భార్యాభర్తల మధ్య మరో విషయంపై గొడవ జరిగింది.
కేరళలోని (Kerala) మళప్పురం (Malappuram) జిల్లాలో బావిలో (Well) పడిపోయిన ఓ ఏనుగును (Elephant) అటవీ అధికారులు రక్షించారు. మళప్పురం జిల్లాలోని రబ్బరు తోటలో (Rubber plantation) ఉన్న 15 అడుగుల లోతైన బావిలో ఓ ఏనుగు ప్రమాద వశాత్తు పడిపోయింది.
బావిలో పడిన తండ్రిని కాపాడబోయిన కొడుకూ మృతి చెందిన సంఘటన సిరికొండ మండలంలో పొచ్చంపల్లిలో చోటు చేసుకుంది. స్థానికులు, ఎస్ఐ నీరేశ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పొచ్చంపల్లి గ్రామానికి చెందిన రైతు మడావి సోన�