ఓ బాలుడు ఆడుకుంటూ వెళ్లి నీటిబావిలో పడిపోయాడు. బావిలో గాలింపు చర్యలు చేపట్టినా బాలుడి ఆచూకీ లభించలేదు. ఈ సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది.
పొలం దున్నుతుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బావిలో పడి ఒకరు మృతి చెందిన ఘటన మల్లాపూర్ మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. మండల కేంద్రం శివారులో పెద్దులు అనే ట్రాక్టర్ డ్రైవర్ వ్యవసాయ పొలంలో దున్నుతుండగ
మూడేళ్లకే నూరేళ్లు నిండాయి. అత్తింటికి వచ్చి ప్రమాదవశాత్తూ బావిలో పడగా, ఆ చిన్నారి ప్రాణాలు గాల్లో కలిశాయి. విషయం తెలిసిన తల్లిదండ్రులు అక్కడకు చేరుకొని గుండెలు బాదుకున్నారు.
Tractor Plunges Into Well | వ్యవసాయ మహిళా కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బావిలో పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మహిళలు మరణించారు. ముగ్గురు గాయాలతో బయటపడ్డారు. అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. బావిలో పడిన ట్రాక్టర్తోపా�
Toxic Gas | మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. బావి (well)లో విషవాయువు (toxic gas) పీల్చి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.
Danger | ఊరు మధ్యలో చెదురు బావి.. సరైన రక్షణ గోడ లేకపోవడంతో ఇక్కడ నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి.. ఎప్పుడూ మూగజీవాలు పడి చనిపోతూనే ఉంటాయి. అందుకే చిన్న పిల్లలను అటువైపు నుంచి పంపించాలన్నా తల్లిదండ్రులు భయపడ�
Sambhal Temple: సంభల్లో 46 ఏళ్ల తర్వాత ఆలయాన్ని తెరిచారు. ఆ గుడిలో మూడు విగ్రహాలను గుర్తించారు. టెంపుల్ ఆవరణలో ఉన్న బావిలో వాటిని తొవ్వితీశారు. ఈ గుడికి సమీపంలోనే షాహి జామా మసీదు ఉన్నది.