ముంబై: ఓ తల్లి తన ఆరు మంది పిల్లల్ని చంపుకున్నది. ఇంట్లో రగిలిన గొడవతో ఆమె తన సంతానాన్ని కడతేర్చింది. బావిలో పడేసి ఆ పిల్లల ప్రాణాలు తీసింది. చనిపోయిన ఆరుగురు చిన్నారుల్లో అయిదు మంది అమ్మాయిల�
వరంగల్ : జిల్లాలో విషాదం చోటు చేకసుకుంది. బావిలో పడి ఓ బాలుడు గల్లంతయ్యాడు. ఈ విషాదకర సంఘటన నర్సంపేట మండలం ఇటుకీలపల్లి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామంలోని ఓ వ్యవసాయ బావిలో నీట
బన్సీలాల్పేట కోనేరు బావికి మహర్దశ పునరుద్ధరణతో కనువిందు చేస్తున్న పురాతన బావి వందలాది కూలీలతో 52 ఫీట్ల్ల పూడికతీత సిటీబ్యూరో, జనవరి 22 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో చారిత్రక దిగుడు బావులు పూర్వ వైభవాన్ని స
young man died | తన మేక ఆకలిని తీర్చే యత్నంలో ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని కోహీర్ మండల కేంద్రంలో బుధవారం ఉదయం చోటుచేసుకొంది.
తాండూరు రూరల్ : బావిలో పడి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన కరణ్కోట పోలీసు స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఏఎస్సై ఏడుకొండలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తాండూరు మండలం, కరణ్కోట గ్రామానికి చెందిన సు�
mystery well in yemen | అదో మృత్యు కుహరం. ఆ బావి దగ్గరకు వెళ్లిన వారెవ్వరూ ఇప్పటివరకూ తిరిగివచ్చిన దాఖలా లేదు. దాని దరిదాపుల్లోకి వెళ్లిన వందలాది పక్షులు, జంతువులు, మనుషుల జాడ గల్లంతైంది. ఆ భారీ బిలం గురించి ఆలోచిస్తేనే
భోపాల్: ఒక పులిని కొందరు చంపి దాని శరీరానికి బండ రాళ్లు కట్టి బావిలో పడేశారు. మధ్యప్రదేశ్లోని ఉమారియా జిల్లాలో ఈ దారుణం వెలుగుచూసింది. బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్(బీటీఆర్)కు చెందిన టీ-32 పేరున్న 14 ఏండ్ల ఆడ
వ్యవసాయ బావి| జిల్లాలోని చిగురుమామిడి మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. మండలంలోని చినముల్కనూరు వద్ద ఓ కారు ప్రమాదవశాత్తు బావిలో పడింది. గురువారం ఉయందం కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వైపు వెళ్తున్న కారు అదుపుత�
బావిలో పడిన బాలిక| ఆడుకోవడానికి వెళ్లిన ఎనిమిదేండ్ల చిన్నారి ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది. ఆమెను రక్షించడానికి గ్రామస్థులు ప్రయత్నించారు. ఈ క్రమంలో మరో 40 మంది అందులో పడిపోయిన ఘటన మధ్యప్రదేశ్లోని వి
విషాదం.. బావిలోకి దిగి నలుగురు మృతి |కేరళలోని కొల్లం జిల్లాల్లో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. బావిలోకి దిగి నలుగురు వ్యక్తులు ఊపిరాడక మృత్యువాతపడ్డారు. గురువారం
అమ్మాయి పుట్టిందని| అతనికి కొడుకు కావాలి. అయితే అతని భార్య మళ్లీ ఆడపిల్లకు జన్మనిచ్చింది. దీంతో భార్యా పిల్లలపై కోపం పెంచుకున్నాడు. సమయం చూసుకుని వారిని బావిలో తోసేశాడు. అయితే భార్య, చిన్నారి బతికి బయటపడగ
క్రైం న్యూస్ | పాల్వంచ పట్టణంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన వేములపల్లి సురేష్ అనే వ్యక్తి శనివారం బావి వద్ద స్తానం చేస్తుండగా ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడు.
క్రైం న్యూస్ | భువనగిరి పట్టణానికి చెందిన గర్రు విగ్నేష్( 14 ) నిన్న సాయంత్రం గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలో ఈత కొట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందిన విషయం తెలిసిందే.