బొమ్మలరామారం మండలంలోని మునీరాబాద్ గ్రామంలో 16 దళిత కుటుంబాలకు ప్రభుత్వం దళితబంధు పథకం మంజూరు చేసింది. ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల చొప్పున రూ.1.60కోట్లు అందజేసింది.
గొల్ల, కుర్మల అభ్యున్నతికి కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. వారు ఆర్థికాభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో సబ్సిడీపై గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిం
భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరుడని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. మోదీ ఈ దేశానికి పట్టిన శని అని ధ్వజమెత్తారు.
కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కుల వృత్తులకు ఆదెరువు లభిస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలో ఎకడా లేని విధంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నది. నాయీబ్రాహ్మణుల హెయిర్ సెల�
మళ్లీ బీఆర్ఎస్ పార్టీదే గెలుపని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం రేగోడ్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అంతకుముందు ఎమ్మెల్యే మండల కేంద్రంల�
“అడగకుండానే గజ్వేల్ రూపురేఖలు మార్చి అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లిన నాయకుడు సీఎం కేసీఆర్, నేడు గజ్వేల్ అభివృద్ధి గజమాలలాంటిదని, కేసీఆర్ గజ్వేల్ నుంచే ఎమ్మెల్యే కావడం ఇక్కడి ప్రజల పూర్వజన్మ సు
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై గ్రామాల్లో విస్తృతంగా చర్చ జరగాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం గిమ్మలో నిర్వహించిన ఆత్మీ�
రాష్ట్రంలోని గడప గడపకూ ప్రభు త్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, దీనిపై ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే సూచించారు. పార్టీ కార్యకర్తలకు అన్ని
మూడు ఎంపీటీసీల పరిధిలోని 11 గ్రామాలకు గురువారం చివ్వెంల మండల కేంద్రం శివారులో పచ్చని చెట్ల మధ్య నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం పండుగలా జరిగింది. మంత్రి జగదీశ్రెడ్డి పిలుపుతో కుటుంబ సమేతంగా ఇంట�
తెలంగాణ రాష్ట్రం ఏర్పటయ్యాక సీఎం కేసీఆర్ హయాంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు తీస్తున్నాయని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. కొల్చారం మండలం పోతంశెట్పల్లి చౌరస్తాలో ఆదివారం నిర్వహించిన బీఆర్
బీఆర్ఎస్ కంచుకోట పటాన్చెరు నియోజకవర్గం.. మాకు బలం- బలగం అంతా కార్యకర్తలేనని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఆదివారం అమీన్ఫూర్ మున్సిపాలిటీలో ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చ
కేసీఆర్ పాలనలో ప్రతి కుటుంబానికీ సంక్షేమ ఫలాలు అందాయని, గడప గడపకూ ప్రభుత్వ పథకాలు చేరాయని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్ కన్�