పేదల కోసం ఎన్నో సంక్షే మ, అభివృద్ధి పథకాల ను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రేష న్ దుకాణాల ద్వారా పంపిణీ చేసే బియ్యంలోనూ నాణ్యతతో కూ డిన బియ్యాన్ని పంపిణీ చ
యావత్ భారతదేశం సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నదని, తెలంగాణాలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆయన ద్వారానే తమకు అందుతాయని నమ్ముతున్నారని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ�
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా �
భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)కి పల్లెల్లోని కార్యకర్తలే బలమని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా దర్బార్ హాల్లో సోమవారం ఏర్పాటు చేస�
పసిపాప నుంచి పండు ముసలోళ్ల వరకు, అన్ని వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. శనివారం కేశంపేట మండలం ఎక్లాస్ఖాన్పేటలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ
ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోలేరని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్ గ్రామానికి చెందిన వంద మంది బీజేపీ,
‘తెలంగాణ పథకాలు దేశానికి పాఠాలుగా.. రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచింది..’ అని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం షాబాద్ జడ్పీటీసీ పట్నం అవినాశ్ రెడ్డి ఆధ్వర్యంలో షాబాద్ మండలంలోని మన్మర్రి గ
ప్రజలకు అన్ని వసతులు కల్పిస్తున్న సీఎం కేసీఆర్పై విపక్షాలు కారుకూతలు కూస్తే సహించం.. ఖబడ్దార్ అని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి విపక్షాలను హెచ్చరించారు. సోమవారం పెద్దమందడి మండలం వెల్టూర్ గోపాలస�
పక్క రాష్ర్టాల అభివృద్ధిని తెలంగాణతో పోల్చిచూస్తే ప్రతిపక్షాలకు అభివృద్ధి ఏమిటనేది తెలుస్తుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. మండలంలోని మిట్టదొడ్డిలో సోమవారం ని ర్వహించిన ‘బీఆర�
బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలను మరింత బలోపేతం చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీజేపీ, కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయరంగం చోదక శక్తిగా మారింది. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లతో పోల్చితే రాష్ట్ర ఆదాయంలో వ్యవసాయరంగం వాటా ఏకంగా 136 శాతం పెరిగినట్టు సామాజిక, ఆర్థిక నివేదిక వెల్లడించింది.
సికింద్రాబాద్ నియోజకవర్గం సీతాఫల్మండి డివిజన్లో బుధవారం స్థానిక కార్పొరేటర్ సామల హేమతో కలిసి డిప్యూటీ స్పీకర్ టి. పద్మారావు గౌడ్ ఇంటింటికీ తిరుగుతూ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ �