దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీతోనే మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి సాధ్యమైందని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి అన్నారు. వీణవంక సొసైటీ ఆధ్వర్యంలో రెడ్డిపల్లి చెరువులో 30 వేలు, చల్లూరు స
పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు రాష్ట్ర సర్కార్ చేపట్టిన ఆరోగ్యలక్ష్మి పథకం సమర్ధవంతంగా అమలవుతున్నది. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యం కోసం పౌష్టికాహారాన్ని అందిస్తున్నది. అంగన్వాడీ
దళిత బంధు లబ్ధిదారులు తమ యూనిట్ల వద్ద బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ప్రధాని మోదీ ఫొటోలు పెట్టుకోవాలంటూ కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై లబ్ధిదారులు, టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు
బడుగు,బలహీన వర్గాలకు చెందిన పేదలకు అండగా నిలుస్తూ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.
దళితుల అభ్యున్నతే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వినూత్న ఆలోచనతో ప్రవేశపెట్టిన ‘దళితబంధు’ పథకంతో నూతన పారిశ్రామిక విప్లవం ప్రారంభమైందని దళిత మహాసభ వ్యవస్థాపక అధ్యక్షుడు కత్తి పద్మారావు తెలి�
కార్మిక శాఖ సహాయ అధికారి సాయంతో నకిలీ పత్రాలను తయారు చేసి, కార్మిక శాఖ సంక్షేమ మండలి పథకాల సొమ్మును కాజేసిన ఏడుగురు సభ్యుల ముఠాలో ఇద్దరిని వరంగల్ టాస్క్ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.
శత్రువును సైతం ఒప్పించగలిగినవాడే వీరుడు. ప్రత్యర్థినిసైతం మెప్పించగలవాడే పాలకుడు. తెలంగాణ గురించి, తెలంగాణ ప్రభుత్వం గురించి, తెలంగాణలో కేసీఆర్ అమలుచేస్తున్న పథకాల గురించి బీజేపీ నేతలు ఏం మాట్లాడుతు�
ఓ అనాథ యువతికి రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అండగా నిలిచారు. కల్యాణలక్ష్మి సద్వినియోగం చేసుకోవాలని, ఏమైనా ఇబ్బందులుంటే తన దృష్టికి తీసుకురావాలని హామీ ఇచ్చారు. ఏర్గట్ల మండలం దోంచంద గ్రామానికి చె�
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకం ఎంతో బాగున్నదని నీతి ఆయోగ్ బృందం సభ్యులు ప్రశంసించారు. దళిత వర్గానికి చెందిన ప్రజలను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడంలో ఈ పథకం ప్రధాన భూమిక పోషిస్తున్�