ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కంటివెలుగు శిబిరాలు సందడిగా సాగుతున్నాయి. ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు అందుతుండడంతో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. అవసరమైనవారికి కండ్లద్దాలు, మందులు పంపిణీ చేస్తున్నా�
పాలకుర్తి నియోజకవర్గంలో ప్రధాన కేంద్రమైన తొర్రూరు మేజర్ పంచాయతీ స్థాయి నుంచి డివిజన్ కేంద్రంగా, మున్సిపాలిటీగా ఉన్నతీకరించడంతో శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. వరంగల్ - ఖమ్మం ప్రధాన హైవే పై వాణిజ్య, వ�
తెలంగాణ ఏర్పాటు మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల అభివృద్ధి ముఖచిత్రాన్ని మార్చేసింది. సమైక్య పాలనలో నిరాదరణకు గురైన ప్రగతి సీఎం కేసీఆర్ నాయకత్వంలో పరుగులు పెడుతున్నది. జూరాల, కోయిల్సాగర్ సాగునీటి రా
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. మొదటిరోజు 4,793 మంది మహిళలకు స్క్రీనింగ్ టెస్ట్లు నిర్వహించారు. మహిళలు ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో సీఎం కేసీ
సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శమని గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు.
సంక్షేమ సారథి, పేదల పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ మరో బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టారు. సొంతజాగా ఉండి ఇల్లు లేని పేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు సంకల్పించారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఇండ్ల నిర్మాణం కోస
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్న రాష్ట్ర సర్కారు, గురువారం నాటి కేబినెట్ మీటింగ్లో మరిన్ని సాహోపేత మైన నిర్ణయాలు తీసుకున్నది. ప్రధానంగా పేద, మధ్యతరగతి వర్గాలకు ప్రయోజనం చేకూరేలా ‘గృహలక్ష్మి ప
కంటి వెలుగు శిబిరాలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తున్నది. మంగళవారం మెదక్ కలెక్టర్ రాజర్షి షా హవేళీఘనపూర్లో ఏర్పాటుచేసిన సెంటర్ను పరిశీలించి వివరాలు తెలుసుకుని, సిబ్బందికి సలహాలు, సూచనలు చేశారు. చ�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న కంటివెలుగు పరీక్షలతో ప్రతి ఇంటికీ వెలుగులు నింపుతున్నదని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి అన్న
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ప్రతి ఏటా బడ్జెట్లో బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని బ్రాహ్మణ పరిషత్తు పాలనాధికారి రఘురామశర్మ పేర్కొన్నారు.
రాష్ట్రంలో కేసీఆర్ పాలనలో దేశంలో ఎక్కడా లేని పథకాలు అమలవుతున్నాయని, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాన్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ పాదయాత్రకు శ్రీకారం చుట్టానని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు.
మన ఊరి బడి ముస్తాబయ్యింది. అన్ని హంగులు దిద్దుకొని కొత్త రంగులు వేసుకొని సరికొత్త రూపాన్ని సంతరించుకొన్నది. విద్యారంగం కొత్త పుంతలు తొక్కాలని, పేద సాదలు మంచి విద్యనభ్యసించాలని, నాపల్లె సీమల పిల్లలు కూడా