తెలంగాణ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమదృష్టితో అమలు చేస్తూ 70 ఏండ్లలో సాధించని ప్రగతిని, 9 ఏండ్లలో చేసి చూపించిందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తు
కులవృత్తులకు పూర్వ వైభవం తేవడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఉమ్మడి పాలనలో నిరాదరణకు గురైన కులవృత్తులు సర్కార్ చర్యలతో స్వరాష్ట్రంలో ఓ వెలుగు వెలుగుతున్నాయి. దేశ�
తెలంగాణ సాధించినట్టుగా మహారాష్ట్రలో కూడా మార్పు తేవటం బీఆర్ఎస్ కుటుంబంగా మనందరి బాధ్యత అని బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కే చంద్రశేఖర్రావు అన్నారు. తెలంగాణ, మహారాష్ట్రది బేటీ, రోటీ బంధమని చెప్పారు. తెల
ఆడ పిల్లలను పుట్టనిద్దామని, స్వేచ్ఛగా ఎదగనిద్దామని, చదువునిద్దామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. ఆడపిల్లలపై వివక్ష చూపకుండా మగ పిల్లలతో సమానంగా చూద్ద�
ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. జిల్లాలో 33 వైద్య బృందాలను ఏర్పాటు చేసిన అధికారులు పట్టణాలు, గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఆయా చోట్ల ఈ క్
ఉమ్మడి జిల్లాలో కంటి వెలుగు శిబిరాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. కంటి వెలుగు శిబిరాల గురించి వైద్యులు, ప్రజాప్రతినిధులు ముందుగానే అవగాహన కల్పించడంతో ప్రజలు తరలివస్తున్నారు. ప్రజలు ఉదయాన్నే శిబిరాల�
ఉమ్మడి జిల్లాలో కంటి వెలుగు శిబిరాలు నిర్విఘ్నంగా సాగుతున్నాయి. శిబిరాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. శిబిరాలకు వచ్చిన వారికి పరీక్షలు నిర్వహిస్తూ అవసరమైన వారికి కళ్లద్దాలు, మందులను పంపిణీ �
మైక్య రాష్ట్రంలో కునారిల్లిన కుల వృత్తులకు ప్రస్తుత ప్రభుత్వం ప్రాణం పోస్తున్నది. ఒక్కో కుల వృత్తికి జీవం పోస్తూ ఆయా కులవృత్తుల వారు ఆర్థికంగా ఎదిగేందుకు దోహదపడుతున్నది. యాదవులకు గొర్రెలు, ముదిరాజ్లక
చీకటి జీవితాలకు కంటి వెలుగు ఉపయోగపడుతుందని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని 34వ వార్డు పరిధిలోని సాయిబాబా ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన రెండో విడుత కంటి వెలుగు శిబిరాన్�
ఉమ్మడి జిల్లా లో కంటి వెలుగు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్నది.18 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేసుకోవాలని అవగాహన కల్పించడంతో శిబిరాలు సందడిగా మారుతున్నాయి.
ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాలు కొనసాగుతున్నాయి. సోమవారం 51వ రోజుకు చేరుకుంది. 4050 మందికి కంటి పరీక్షలు చేశామని డీఎంహెచ్వో రాథోడ్ నరేందర్ తెలిపారు. 405 మందికి కండ్ల అద్దాలు అందజేశామని, 464 �
గ్రామాల్లో కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. సోమవారం రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో 13,224 మందికి కంటి పరీక్షలు నిర్వహించా�
కంటి వెలుగు పరీక్షలు కోటి మార్క్కు అడుగు దూరంలో నిలిచాయి. మంగళవారం నాటికి 49 రోజుల్లో కంటి పరీక్షలు చేయించుకున్నవారి సంఖ్య.. 99.81 లక్షలుగా నమోదైంది. బుధవారం సెలవు.
గ్రేటర్లో కంటివెలుగు 48వ రోజుకు చేరుకున్నది. సోమవారం 274 కేంద్రాల్లో 24,569 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. అందులో 3087 మందికి రీడింగ్ గ్లాసెస్ను పంపిణీ చేయగా 1500 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ కోసం సిఫార
అంధత్వ రహిత తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని టీఎస్ హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. సదాశివపేట 8వ వార్డులో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాన్ని గ