రాష్ర్టానికి వచ్చే ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 12 కోట్ల పనిదినాలు కేటాయించాలని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కేంద్రాన్ని కోరారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ రోడ్ల నిర్వహ
మత్స్యకారుల ఆర్థిక పురోభివృద్ధికి రాష్ట్ర సర్కారు అనేక కార్యక్రమాలు చేపడుతున్నది. వివిధ పథకాలతో జీవనోపాధి మెరుగు పరిచి ఆదుకుంటున్నది. ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేయడంతో సబ్సిడీపై వలలు, బోట్లు, వాహనాలు �
‘కంటివెలుగు’ శిబిరాలతో ఊరూరా నేత్రానందం నెలకొంది. ఆరో రోజూ శుక్రవారం కంటి వెలుగు కార్యక్రమం జోరుగా సాగింది. కంటి పరీక్షలు చేయించుకునేందుకు ప్రజలు ఉత్సాహంగా తరలివచ్చారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని గ్రామాల
పేద ప్రజల జీవితాల్లో వెలుగు నింపాలనే లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నదని రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి అన్నారు. శుక్రవారం ఆమె మండల
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం ప్రారంభమైంది. బుధవారం ఖమ్మం కలెక్టరేట్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు
అంధత్వరహిత తెలంగాణకోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటివెలుగు రెండో విడత బుధవారం ఖమ్మం వేదికగా ప్రారంభం కానున్నది. ఖమ్మం కలెక్టరేట్లో సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిం
ఆర్మూర్ మండలంలో ఈ నెల 19 నుంచి ప్రారంభమయ్యే కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీత సూచించారు. మండలంలోని 33, 1, 4వ వార్డుల్లో 19న ప్రారంభమయ్యే కంటి వెల
దళితుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి. దళితబంధు పథకం కింద ఇచ్చిన రూ.10 లక్షలతో వాహనాలు కొనుగోలు చేసి, వ్యాపారాలు, దుకాణాలు పెట్టుకుని ఆర్థికంగా బలోపేతమవుతున్నారు. నాడు కూలీపని చేసిన వారు.. మినీ డెయిరీ, ప
ఈ నెల 18న నిర్వహించనున్న ఖమ్మం బహిరంగసభలో రెండో విడత కంటివెలుగు కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద నేత్రపరీక్ష కార్యక్రమాన్ని మూడు రాష్ర్టాల ముఖ్యమంత్రు�
నాడు బావిలో నీళ్లు లేవు. ఉన్నా పొలానికి పారిద్దామన్నప్పుడు కరంటు సక్కగ ఉండది. అయినా ధైర్యం చేసి సాగుచేద్దామన్నా పెట్టుబడికి పైసలుండకపోయేది. బయట అప్పు తెస్తే పంట మీద వచ్చిన లాభం వడ్డీలకే కట్టుడయ్యేది. ఇవ�
ప్రజల కంటి సమస్య దూరం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో వైద్యారోగ్యశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. తొలి విడుత 2018, ఆగస్టు 15న ప్రా�
అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులను రుణమాఫీ ద్వారా విముక్తులను చేస్తున్నది. అప్పులు చేసి ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో రైతు బంధు పథకం ద్వారా ఆ
విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలో రూ.కోటీ 70లక్షల నిధులతో నిర్మించిన నూతన ప్రాథమికోన్�
తల్లి ఆరోగ్యంగా ఉంటేనే పుట్టబోయే బిడ్డ కూడా బాగుం టుందనే సదుద్ధేశంతోనే తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా గర్భిణులకు ‘న్యూట్రి షన్ కిట్ల’ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గర్భిణుల్లో పోషకాహారం, �