రాష్ట్రంలోని ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని, అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఆదివారం హైదర్గూడలో�
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకం ద్వారా ఎస్సీలందరూ ఆర్థికంగా స్థిరపడాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. చింతకాని మండలంలో పాతర్లపాడు, రైల్వేకాలనీ, జగన్నాథ�
దళిత కుటుంబాల ఆర్థిక పురోభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకం వెలుగులు నింపుతున్నది. దశలవారీగా నిధులు విడుదల చేస్తూ లబ్ధిదారులకు రూ.10లక్షలతో ఎంచుకున్న యూనిట్ల
సహజంగా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఉప ఎన్నికలు వస్తాయి. కానీ ఇప్పుడు కొందరు తమ స్వార్థప్రయోజనాల కోసం మునుగోడు ఉప ఎన్నికను సృష్టించారు. అయితే తెలంగా ణ వ్యతిరేకులు ఎన్ని కుట్రలు కుహకాలు పన్నినా టీఆర్ఎ�
ఏండ్లుగా అణగారిన దళితుల జీవితాల్లో విప్లవాత్మక మార్పునకు అడుగులు పడుతున్నాయి. ఆర్థిక అభివృద్ధి సాధించేలా రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకాన్ని రూపొందించి విజయవంతంగా అమలు చేస్తున్నది. దేశంలోనే ఎక్కడా ల�
ఈ చిత్రంలో గూడ్స్ వ్యాన్ పక్కన ఉన్న ఇతని పేరు గడ్డం శ్రీనివాస్. ఊరు కాల్వశ్రీరాంపూర్ మండలం జాఫర్ఖాన్పేట. ఇతనిది నిరుపేద దళిత కుటుంబం. భార్య హైమావతి, కూతురు జమున, కొడుకు రాజ్కుమార్ ఉన్నారు. తన కులవ�
రైతు బీమా తరహాలో చేనేత కార్మికులకోసం ‘నేతన్న బీమా’ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం శ్రీకారం చుట్టింది. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని చేనేత జౌళి శాఖల మంత్రి కే తారకరామారావు వర్చువల్గా ఈ
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నకు బీమా పథకం అమలుపై నేత కార్మికులు, టీఆర్ఎస్ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సంబురాలు జరుపుకున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కేం�
ఒకప్పుడు వెలివాడలు.. అవే ఇప్పుడు వెలుగువాడలు! సమాజానికి దూరంగా బతికే నిరుపేద సగర్వంగా తలెత్తుకొన్న రోజులివి. ఏడాది కిందటి వరకు కూలీలు, ఇప్పుడు యజమానులుగా మారిపోయారు. దేశానికే దారిచూపుతున్న మహోద్యమం.. దళి�
రాష్ట్రంలో దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకంపై రాష్ట్ర మున్సిపల్, పరిశ్రమలు, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు హర్షం వ్యక
స్వరాష్ట్రంలోనే మత్స్యకారులకు ఎంతో మేలు జరుగుతున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. వారి అభ్యున్నతికి సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమ లు చేస్తున్నారని చెప్పారు. చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్�
దళితుల ఆర్థిక ప్రగతికి సీఎం కేసీఆర్ తెచ్చిన దళితబంధు పథకాన్ని దిగ్విజయంగా అమలు చేస్తున్నాం. ఇప్పటికే పెద్ద సంఖ్యలో లబ్ధిదారులకు యూనిట్లు పంపిణీ చేశాం. నిన్నటి దాకా కూలీలుగా పనిచేసిన వారిని ఓనర్లుగా మ�
దేశానికి, రాష్ర్టానికి కాంగ్రెస్, బీజేపీలు అన్యాయం చేశాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డా రు. 5వ విడుత పల్లె ప్రగతిలో భాగంగా
అద్భుత ఫలితాలిస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలిచిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సోమవారం మండల పరిధిలోని సాయిరెడ్డిగూడ గ్రామంలో టీఐసీసీ మంజూరు చేసిన రూ.70లక్షలతో వివిధ అభి�