ఆ జంట పెళ్లి తంతు పూర్తికావడంతో వధువుకు నచ్చజెప్పేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే ఆమె వారి మాటను వినలేదు. అతడితో జరిగిన పెళ్లిని రద్దు చేయాల్సిందేనని పట్టుబట్టింది.
Viral Video | మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల జీవన శైలిలో కూడా మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వేడుకలకు సంబంధించి కొత్త విధానాలను అవలంభిస్తున్నారు. పాత పద్ధతులను పాటించేవారు చాలా అరదుగా కనిపిస్తున్నారు.
తనకంటే 30 ఏండ్ల చిన్నవాడైన మసాయి తెగకు చెందిన వ్యక్తి కోసం ఓ మహిళ ఏకంగా తన ఇంటి నుంచి 14,400 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన వైనం ఆన్లైన్లో పలువురి దృష్టిని ఆకట్టుకుంది.
ఇంటి తాళాలు పగులగొట్టి బంగారం, వెండి, నగదు, విదేశీ డాలర్స్ అపహరించిన సంఘటన మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. సీఐ మహేందర్ రెడ్డి కథనం ప్రకారం.. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిల�
పెండ్లికి పెద్దలు నిరాకరించినందుకు ఓ యువ జంట మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నది. ఈ సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నేతాజీనగర్కు చెందిన యువతి (17) ఇంటర
దక్షిణాది సినీ పరిశ్రమలో ఉన్న టాలెంటెడ్ హీరోయిన్లలో టాప్లో ఉంటుంది నిత్యమీనన్ (Nithya Menen). భాషతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులు చేస్తూ బిజీగా ఉన్న నిత్యమీనన్..జీవితంలో కొత్త ముందడుగు
చట్టప్రకారం వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునే స్పృహ నేటి తరంలో పెరుగుతున్నది. ముఖ్యంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించాక పెండ్లిళ్ల రిజిస్ట్రేషన్లు భారీగా