అత్తారింట్లో టాయిలెట్ లేదని మనస్తాపం చెందిన నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన తమిళనాడులోని కడలూరులో చోటు చేసుకుంది. కడలూరు జిల్లా అరిసిపెరియాకుప్పం గ్రామానికి చెందిన రమ్యను కార్తికేయన్
భోపాల్: గిరిజన వరుడి వివాహం సందర్భంగా అతడి వేషధారణపై వివాదం తలెత్తింది. దీంతో పెళ్లిలో ఘర్షణకు దారితీసింది. వధు, వరుల బంధువులు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఈ ఘటన జరి�
తెలుగు చిత్రసీమలో కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు రాహుల్ రామకృష్ణ. ‘అర్జున్రెడ్డి’ చిత్రం ఆయనకు మంచి పేరును తెచ్చిపెట్టింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగ
మథుర: ఉత్తరప్రదేశ్లోని మథురలో పెళ్లి కుమార్తెను ఆమె మాజీ ప్రియుడు చంపేశాడు. ఈ ఘటన ముబారిక్పుర్ గ్రామంలో జరిగింది. వెడ్డింగ్ జరుగుతున్న సమయంలో పెళ్లి కుమార్తె ఇంటికి వచ్చిన ఓ వ్యక్తి ఆ�
జమ్ముకశ్మీర్లోని ఎల్వోసీ వెంబడి మారుమూల ప్రాంతంలో విధుల్లో ఉన్న జవాన్ తన పెండ్లి కోసం సకాలంలో ఇంటికి చేరేందుకు సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) ప్రత్యేక హెలికాప్టర్ నడిపింది.
వేద మంత్రాలు.. వేదోక్తమైన తంత్రాలు.. సంప్రదాయాలు.. సదాచారాలు.. కమనీయమైన కల్యాణ క్రతువులో ప్రతి అంకమూ రమణీయంగా సాగిపోతుంది! రానున్న వైశాఖం, ఆపై వచ్చే జ్యేష్ఠ మాసం వివాహ ముహూర్తాలకు ప్రత్యేకం. ఈ సుముహూర్తాల్ల
Pre Wedding Diet | ఒకరికి ఒకరై సాగుదామని ప్రమాణం చేసుకునే సందర్భం. ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత కీలకమైన వేడుక పెండ్లి. నాడు పెండ్లి చూపులు చూసి.. ఒకరినొకరు నచ్చితే.. తంతు ముగిసేది. కానీ నేడు అలా కాదు. కట్నకానుకలు తగ్గి�
పెళ్లి తర్వాత వధువు వీడ్కోలు అనేది ఆ కుటుంబానికి అత్యంత కష్టమైన, భావోద్వేగ క్షణం. వధువు తన భర్తతో కలిసి ఇంటినుంచి బయలుదేరినప్పుడు వధువు తల్లిదండ్రులతోపాటు కుటుంబ సభ్యులంతా భారమైన హృ�
తూప్రాన్ పట్టణంలోని రామాలయంలో రథోత్సవాన్ని ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. నూతనంగా చేయించిన రథములో సీతారామచంద్రుల ఉత్సవమూర్తులను ఊరేగించారు. రథోత్సవ కార్యక్రమాన్ని తిలకించేందుకు
పెండ్లి ముహూర్తాలు మొదలయ్యాయి. శనివారం నుంచి జూన్ 23 వరకు.. మధ్యలో 27 రోజులు వివాహాలకు దివ్యమైన ఘడియలు ఉన్నా యి. దీంతో వధూవరుల ఇండ్లల్లో సందడి షురూ అయ్యింది. పెండ్లికార్డులు, షాపింగ్, జ్యువెలరీ, ఫంక్షన్ హా�
ఈసారి భక్తుల సమక్షంలోనే భద్రాద్రి సీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్టు దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి వెల్లడించారు. కరోనా కారణంగా గత రెండేండ్లుగా నిరాడంబరంగా
‘పుష్ప’ చిత్రంలో శ్రీవల్లి పాత్ర ద్వారా దేశవ్యాప్తంగా యువతరానికి చేరువైంది రష్మిక మందన్న. ఈ కూర్గ్ సొగసరి అందచందాలకు ముగ్ధులైన కుర్రకారు..నీ చూపే బంగారమాయనే.. అంటూ వలపు గీతాల్ని ఆలపిస్తున్నారు. కెరీర్
జైపూర్:జైపూర్: రాజస్థాన్లో ఘోర ప్రమాదం జరిగింది. కోటా (Kota) వద్ద కారు అదుపుతప్పి నదిలో పడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న తొమ్మిదిమంది సజీవ సమాధి అయ్యారు. తొమ్మిది మంది ఓ కారులో ఉజ్జయినీలో జరుగుతున్న వి�
ఇది ఓ యువ ఐఏఎస్ ప్రేమ కథ.. ఇంకా చెప్పాలంటే అతడి ప్రేమ గెలుపునకు రుజువు.. ప్రేయసితో ఏడడుగులు నడవబోయే అద్భుత సన్నివేశానికి ఆధారం.. అంతకుమించిన యానిమేటెడ్ వివాహ ఆహ్వాన పత్రిక..! ఓపెన్ చేస్తే.. అది రెండేండ్ల క�
Jacinda Ardern | న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ పెండ్లికి కరోనా ఆంక్షలు అడ్డొచ్చాయి. కరోనా కొత్త వేరియంట్ కేసులు పెరుగుతుండటంతో ఆదివారం అర్ధరాత్రి నుంచి దేశంలో కరోనా ఆంక్షలను కఠినతరం చేశారు