పేదింటి ఆడబిడ్డ పెండ్లికి దాతలు చేయూతనిచ్చారు. వాట్సాప్లో వచ్చిన విజ్ఞప్తికి స్పందించి రూ.లక్ష అందజేశారు. వివరాల్లోకి వెళ్తే.. నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని బుడ్డెగానితండాకు చెందిన నీల్యానాయక్�
అధికారులే ఆప్తులయ్యారు.. నా అనే వాళ్లు లేని ఆ అనాథకు ఏ లోటు రాకుండా.. పెంచి పెద్ద చేశారు. తాను మనసు పడిన వాడితోనే ఘనంగా పెండ్లి జరిపించి.. అత్తారింటికి సాగనంపారు. ఈ ఆదర్శ వివాహానికి యూసుఫ్గూడ స్టేట్ హోం వేద
అత్తారింట్లో టాయిలెట్ లేదని మనస్తాపం చెందిన నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన తమిళనాడులోని కడలూరులో చోటు చేసుకుంది. కడలూరు జిల్లా అరిసిపెరియాకుప్పం గ్రామానికి చెందిన రమ్యను కార్తికేయన్
భోపాల్: గిరిజన వరుడి వివాహం సందర్భంగా అతడి వేషధారణపై వివాదం తలెత్తింది. దీంతో పెళ్లిలో ఘర్షణకు దారితీసింది. వధు, వరుల బంధువులు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఈ ఘటన జరి�
తెలుగు చిత్రసీమలో కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు రాహుల్ రామకృష్ణ. ‘అర్జున్రెడ్డి’ చిత్రం ఆయనకు మంచి పేరును తెచ్చిపెట్టింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగ
మథుర: ఉత్తరప్రదేశ్లోని మథురలో పెళ్లి కుమార్తెను ఆమె మాజీ ప్రియుడు చంపేశాడు. ఈ ఘటన ముబారిక్పుర్ గ్రామంలో జరిగింది. వెడ్డింగ్ జరుగుతున్న సమయంలో పెళ్లి కుమార్తె ఇంటికి వచ్చిన ఓ వ్యక్తి ఆ�
జమ్ముకశ్మీర్లోని ఎల్వోసీ వెంబడి మారుమూల ప్రాంతంలో విధుల్లో ఉన్న జవాన్ తన పెండ్లి కోసం సకాలంలో ఇంటికి చేరేందుకు సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) ప్రత్యేక హెలికాప్టర్ నడిపింది.
వేద మంత్రాలు.. వేదోక్తమైన తంత్రాలు.. సంప్రదాయాలు.. సదాచారాలు.. కమనీయమైన కల్యాణ క్రతువులో ప్రతి అంకమూ రమణీయంగా సాగిపోతుంది! రానున్న వైశాఖం, ఆపై వచ్చే జ్యేష్ఠ మాసం వివాహ ముహూర్తాలకు ప్రత్యేకం. ఈ సుముహూర్తాల్ల
Pre Wedding Diet | ఒకరికి ఒకరై సాగుదామని ప్రమాణం చేసుకునే సందర్భం. ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత కీలకమైన వేడుక పెండ్లి. నాడు పెండ్లి చూపులు చూసి.. ఒకరినొకరు నచ్చితే.. తంతు ముగిసేది. కానీ నేడు అలా కాదు. కట్నకానుకలు తగ్గి�
పెళ్లి తర్వాత వధువు వీడ్కోలు అనేది ఆ కుటుంబానికి అత్యంత కష్టమైన, భావోద్వేగ క్షణం. వధువు తన భర్తతో కలిసి ఇంటినుంచి బయలుదేరినప్పుడు వధువు తల్లిదండ్రులతోపాటు కుటుంబ సభ్యులంతా భారమైన హృ�
తూప్రాన్ పట్టణంలోని రామాలయంలో రథోత్సవాన్ని ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. నూతనంగా చేయించిన రథములో సీతారామచంద్రుల ఉత్సవమూర్తులను ఊరేగించారు. రథోత్సవ కార్యక్రమాన్ని తిలకించేందుకు
పెండ్లి ముహూర్తాలు మొదలయ్యాయి. శనివారం నుంచి జూన్ 23 వరకు.. మధ్యలో 27 రోజులు వివాహాలకు దివ్యమైన ఘడియలు ఉన్నా యి. దీంతో వధూవరుల ఇండ్లల్లో సందడి షురూ అయ్యింది. పెండ్లికార్డులు, షాపింగ్, జ్యువెలరీ, ఫంక్షన్ హా�