Mata Vaishno Devi | శ్రీ మాతా వైష్ణో దేవి యాత్ర సెప్టెంబర్ 14 నుంచి పునఃప్రారంభం కానుంది. ఈ మేరకు శ్రీ మాతా వైష్ణోదేవి పుణ్యక్షేత్ర బోర్డు ఒక ప్రకటన చేసింది.
ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా జాతీయ మాన్సూన్ రెగెట్టా చాంపియన్షిప్లో ఐదోరోజైన శుక్రవారం పోటీలు రద్దయ్యాయి. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో నిర్వహకులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. దీంతో ఇప్పటి
రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు రోజుకో రకంగా మారుతున్నాయి. మారిన వాతావరణ పరిస్థితులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈక్రమంలో సోమవారం హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది.
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పెంపుడు జంతువుల పట్ల దిగులువద్దని, అయితే కనీస జాగ్రత్తలు తీసుకోవాలని పీవీ నరసింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని రాజేంద్రనగర్ ఆసుపత్రి చికిత్స విభాగం హెడ్
వాతావరణ మార్పులు పంటల సాగుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఎండకాలం వానలు, వానకాలంలో ఎండలు, శీతాకాలం పరిస్థితుల్లో మార్పు లు వంటివి ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
IMD | భారతీయులకు చిర కాలంగా వాతావరణ వార్తలు తెలియజేస్తూ, ప్రకృతి విపత్తులపై అప్రమత్తం చేస్తున్న భారత వాతావరణ విభాగం(ఐఎండీ) ప్రస్థానం కీలక మైలురాయికి చేరింది. రైతులకు, ప్రజలకు ఎంతో సేవ చేస్తున్న ఈ విభాగం ఈ నె
ప్రస్తుత వాతావరణ పరిస్థితులు నగరం వంట్లో వణుకు పుట్టిస్తున్నాయి. కాశ్మీర్, షిమ్లా లాంటి వాతావరణ స్థితిగతులు నగరంలో తాండవం చేస్తుండటంతో చలి తీవ్రత పెరిగింది. ఈశాన్య గాలుల ప్రభావంతో గ్రేటర్ వణుకుతోంది
వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిస్ట్రిక్ట్ మలేరియా అధికారి(డీఎంవో) డాక్టర్ వెంకటరమణ అన్నారు. మండల కేంద్రంలోని పీహెచ్సీని గురువారం సందర్శి
జిల్లా వ్యాప్తంగా 313 పంచాయతీల్లో నర్సరీలు ఏర్పాటు చేసి, మొక్కలు పెంచుతున్నారు. 16లక్షల71వేల మొక్కలు కొత్తగా సిద్ధం కాగా, గతేడాది మొక్కలు 16లక్షల 70వేల వరకు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
కోటి ఆశలతో మామిడి సాగు చేసిన రైతాంగానికి చివరకు నిరాశే మిగిలింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించక దిగుబడి భారీగా తగ్గగా, ఉన్న కాస్త పంటనైనా అమ్ముకుందామనుకుంటే మార్కెట్లో ధరలేక దిగాలుపడుతున్నది.
మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ప్రణాళిక మార్చాలని జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం రీసెర్చి డైరెక్టర్ పి.రఘురాంరెడ్డి, విశ్వ విద్యాలయం ఎక్స్టెన్షన్ డైరెక్టర్ వి.సుధారాణి, పాలెం పరి�
ఈ ఏడాది మామిడికి అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నా, మార్చిలో తగు జాగ్రత్తలు పాటిస్తేనే అధిగ దిగుబడి సాధించవచ్చని కొండాలక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని రాజేంద్రనగర్ ఉద్యాన కళాశాల అసి�
ఆరుగాలం కష్టపడి రైతు పండించే పంటలు చేతికందేలోపే చీడపీడల బారిన పడితే? ఆ రైతుకు తీరని నష్టం జరుగుతుంది. ఒక్క రైతుకే కాదు, ఆ కుటుంబానికీ తీవ్ర నష్టం వాటిల్లుతుంది. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటది అనే నానుడిని