Special Officers | ఎల్ నినో ప్రభావంతో తెలంగాణలో ఎదురయ్యే ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఐఏఎస్ అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రపంచవ్యాప్తంగా వాతావరణ ప్రతికూల మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వాతావరణ ప్రతికూల మార్పులతో ఉష్ణోగ్రతలు, కరువుకాటకాలు, అకాల వర్ష వడగండ్లు, అకాల వరదలు, తుపాన్లు, భూతాప ప్రకోపాలు, కార్బన్ ఉద్గారాల ప్రభావ�
రాష్ట్రవ్యాప్తంగా భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు బెంబేలెత్తిస్తుండగా, సాయంత్రం మాత్రం వాతావరణం చల్లబడి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.
రాష్ట్రంలో ప్రస్తుతం వింత వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒకవైపు భానుడి భగభగలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. మరోవైపు అకాల వర్షాలు రైతులను కోలుకోకుండా చేస్తున్నాయి.
ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగండ్ల వానలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. ఈనెల మొదటి వారం నుంచే ఎండలు మండిపోగా, మారిన వాతావరణం వల్ల ఉష్ణోగ్రతలు ఒక్కస�
ఆగ్నేయం నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో గ్రేటర్ వాతావరణం క్రమంగా వేడెక్కుతున్నది. దీంతో నగరంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి దాటి నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉ�
Mata Vaishno Devi | శ్రీ మాతా వైష్ణో దేవి యాత్ర సెప్టెంబర్ 14 నుంచి పునఃప్రారంభం కానుంది. ఈ మేరకు శ్రీ మాతా వైష్ణోదేవి పుణ్యక్షేత్ర బోర్డు ఒక ప్రకటన చేసింది.
ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా జాతీయ మాన్సూన్ రెగెట్టా చాంపియన్షిప్లో ఐదోరోజైన శుక్రవారం పోటీలు రద్దయ్యాయి. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో నిర్వహకులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. దీంతో ఇప్పటి
రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు రోజుకో రకంగా మారుతున్నాయి. మారిన వాతావరణ పరిస్థితులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈక్రమంలో సోమవారం హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది.
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పెంపుడు జంతువుల పట్ల దిగులువద్దని, అయితే కనీస జాగ్రత్తలు తీసుకోవాలని పీవీ నరసింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని రాజేంద్రనగర్ ఆసుపత్రి చికిత్స విభాగం హెడ్
వాతావరణ మార్పులు పంటల సాగుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఎండకాలం వానలు, వానకాలంలో ఎండలు, శీతాకాలం పరిస్థితుల్లో మార్పు లు వంటివి ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
IMD | భారతీయులకు చిర కాలంగా వాతావరణ వార్తలు తెలియజేస్తూ, ప్రకృతి విపత్తులపై అప్రమత్తం చేస్తున్న భారత వాతావరణ విభాగం(ఐఎండీ) ప్రస్థానం కీలక మైలురాయికి చేరింది. రైతులకు, ప్రజలకు ఎంతో సేవ చేస్తున్న ఈ విభాగం ఈ నె
ప్రస్తుత వాతావరణ పరిస్థితులు నగరం వంట్లో వణుకు పుట్టిస్తున్నాయి. కాశ్మీర్, షిమ్లా లాంటి వాతావరణ స్థితిగతులు నగరంలో తాండవం చేస్తుండటంతో చలి తీవ్రత పెరిగింది. ఈశాన్య గాలుల ప్రభావంతో గ్రేటర్ వణుకుతోంది
వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిస్ట్రిక్ట్ మలేరియా అధికారి(డీఎంవో) డాక్టర్ వెంకటరమణ అన్నారు. మండల కేంద్రంలోని పీహెచ్సీని గురువారం సందర్శి