దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) స్కూళ్లకు శీతాకాల సెలవులను ప్రభుత్వం మరో ఐదురోజులు పొడిగించింది. చలితీవ్రత తగ్గకపోవడం, చల్లని గాలులు వీస్తుండటంతో నర్సరీ నుంచి ఐదో తరగతి వరకు సెలవులను (Holidays) ఈ నెల 12 వరకు వరకు పొడిగి
Char Dham Yatra | ప్రముఖ పుణ్యక్షేత్రాలు కేదార్ నాథ్, బద్రీనాథ్ కు వెళ్లే మార్గంలో ప్రతికూల వాతావరణం (Weather Conditions) కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో చార్ ధామ్ యాత్ర (Char Dham Yatra)కు బ్రేక్ పడింది.
మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా వరిసాగులో నీటి సామర్థ్య యాజమాన్య పద్ధతులు పాటించడం ఎంతో అవసరమని, మిథేన్ కాలుష్య నివారణకు తడి- పొడి సాగు విధానం అవసరమని కేవీకే కంపసాగర్ శాస్త్రవేత్తలు సూచిస్తున్న