సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని వీకే కోల్ మైన్ ప్రాజెక్టులో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన వాటర్ ట్యాంకర్ ప్రమాదం మరోసారి గనుల భద్రతా ప్రమాణాలపై తీవ్ర అనుమానాలకు తావిచ్చింది. నీటిని చల్లే పనుల్ల�
IIT Jodhpur | ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఐఐటీ జోధ్పూర్లో తాగునీటి సమస్య ఏర్పడింది. దీంతో క్యాంపస్కు వాటర్ ట్యాంకర్ తెప్పించారు. ఈ నేపథ్యంలో నీటిని పట్టుకునేందుకు విద్యార్థులు క్యూకట్టారు. ఈ వీడియో క్లిప్�
ఇక్కడ కనిపిస్తున్న రైతు పేరు కూన సదానందం. ఊరు చిగురుమామిడి మండలం గాగిరెడ్డిపల్లి. అతడికి ఉన్న 30 గజాల బావిలో నెల కిందటి వరకు నీళ్లు బాగానే ఉన్నాయి. ఇదే భరోసాతో ఈ యాసంగిలో నాలుగెకరాల్లో మక్క, రెండెకరాల్లో వర
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం గాగిరెడ్డిపల్లిలో రైతు కూన సదానందం వరి, మక్క పంటలను రక్షించుకునేందుకు నాలుగు కిలోమీటర్ల నుంచి ట్యాంకర్ ద్వారా నీళ్లు తెచ్చి పంటలకు అందిస్తున్నాడు.
సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని వెంకటేష్ ఖని ఓపెన్ కాస్ట్లో మరోసారి వాహనంలో మంటలు చెలరేగడం ఆందోళన కలిగించింది. దుమ్ము నియంత్రణ కోసం నీటిని స్ప్రే చేసే వాటర్ ట్యాంకర్ నంబర్–4లో గురువారం సాయంత్రం అక�
Hyderabad | బంజారాహిల్స్లోని రోడ్డు నంబర్ 1/12లో రోడ్డు కుంగిపోయింది. రోడ్డు ఆకస్మాత్తుగా కుంగడంతో.. అటువైపుగా వెపుగా వస్తున్న వాటర్ ట్యాంకర్ అందులో కూరుకుపోయింది.
స్కూటీపై వెళ్తున్న ఐటీ ఉద్యోగినిని వాటర్ ట్యాంకర్ ఢీకొట్టడంతో ఆమె దుర్మరణం చెందిన ఘటన రాయదుర్గం ఠాణా పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..ఇరువురి శాలిని (38), భర్త వెంకటేశ్వర్లు, ఇద్దరు పిల్లలు సుదీక్�
రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో (Shadnagar) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వాటర్ ట్యాంకర్ ఢీకొట్టడంతో తండ్రీ కూతురు అక్కడికక్కడే మృతిచెందారు. శనివారం ఉదయం తండ్రీకూతురు మశ్చేందర్, మైత్రి బైక్పై వెళ్తున్నారు.
నగరంలో జలం రోజురోజుకు ఖరీదవుతున్నది. జూన్లో వర్షపాతం పెద్దగా నమోదు కాకపోవడంతో నీటి సమస్య రెట్టింపు అయింది. మొన్నటి వరకు నీటి ట్యాంకర్ ధర రూ.4,600కు విక్రయించగా, ఇప్పుడు రూ. 9,600లకు పాకింది. నీళ్ల ట్యాంకర్ బు�
నిబంధనలకు విరుద్ధంగా వాటర్ ట్యాంకులు నడిపిస్తే చర్యలు తప్పవని బాలాపూర్ తహసీల్దార్ ఇందిరాదేవి హెచ్చరించారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడలో అక్రమంగా నీటి రవాణా చేస్తున్న వాటర్ ట
యాలాల మండల పరిధిలోని గ్రామాలలో నీటి సమస్య (Drinking Water) ఉధృతమౌతుంది. నెల రోజుల క్రితం వరకు భూగర్భ జలాలు అడుగంటాయి. దీంతో వేసిన పంటలను ఎలా రక్షించుకోవాలో తెలియక, చేసేదేమిలేక పశువులను మేపిన సంగతి మరవకముందే తాగునీ�
రంగారెడ్డి జిల్లా యాచారం (Yacharam) మండలంలోని చింతపట్ల గ్రామానికి చెందిన రైతు ఇటికాల వెంకట్రెడ్డి తన పంటను కాపాడుకునేందుకు నిత్యం నానా అవస్థలు పడుతున్నాడు. తన పొలంలో నాలుగు బోర్లున్నపట్టికి తన సాగు ప్రశ్నా�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో నీటి వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతున్నది. ఈ ప్రాంతంలో వారానికి ఒకసారి కూడా సరిగ్గా నీరు సరఫరా కాకపోవడంతో నీటి ఎద్దడి నెలకొంది. దీనిని వ్యాపారంగా మ�
వివిధ కారణాలతో మృతి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుల కుటుంబాలను డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి పరామర్శించారు. యాదగిరిగుట్ట (Yadagirigutta) మండలంలోని జంగంపల్లికి చెందిన మాజీ ఉప సర్పంచ్ గుంటి శ్రీశైలం �