Hyderabad | బంజారాహిల్స్లోని రోడ్డు నంబర్ 1/12లో రోడ్డు కుంగిపోయింది. రోడ్డు ఆకస్మాత్తుగా కుంగడంతో.. అటువైపుగా వెపుగా వస్తున్న వాటర్ ట్యాంకర్ అందులో కూరుకుపోయింది.
స్కూటీపై వెళ్తున్న ఐటీ ఉద్యోగినిని వాటర్ ట్యాంకర్ ఢీకొట్టడంతో ఆమె దుర్మరణం చెందిన ఘటన రాయదుర్గం ఠాణా పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..ఇరువురి శాలిని (38), భర్త వెంకటేశ్వర్లు, ఇద్దరు పిల్లలు సుదీక్�
రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో (Shadnagar) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వాటర్ ట్యాంకర్ ఢీకొట్టడంతో తండ్రీ కూతురు అక్కడికక్కడే మృతిచెందారు. శనివారం ఉదయం తండ్రీకూతురు మశ్చేందర్, మైత్రి బైక్పై వెళ్తున్నారు.
నగరంలో జలం రోజురోజుకు ఖరీదవుతున్నది. జూన్లో వర్షపాతం పెద్దగా నమోదు కాకపోవడంతో నీటి సమస్య రెట్టింపు అయింది. మొన్నటి వరకు నీటి ట్యాంకర్ ధర రూ.4,600కు విక్రయించగా, ఇప్పుడు రూ. 9,600లకు పాకింది. నీళ్ల ట్యాంకర్ బు�
నిబంధనలకు విరుద్ధంగా వాటర్ ట్యాంకులు నడిపిస్తే చర్యలు తప్పవని బాలాపూర్ తహసీల్దార్ ఇందిరాదేవి హెచ్చరించారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడలో అక్రమంగా నీటి రవాణా చేస్తున్న వాటర్ ట
యాలాల మండల పరిధిలోని గ్రామాలలో నీటి సమస్య (Drinking Water) ఉధృతమౌతుంది. నెల రోజుల క్రితం వరకు భూగర్భ జలాలు అడుగంటాయి. దీంతో వేసిన పంటలను ఎలా రక్షించుకోవాలో తెలియక, చేసేదేమిలేక పశువులను మేపిన సంగతి మరవకముందే తాగునీ�
రంగారెడ్డి జిల్లా యాచారం (Yacharam) మండలంలోని చింతపట్ల గ్రామానికి చెందిన రైతు ఇటికాల వెంకట్రెడ్డి తన పంటను కాపాడుకునేందుకు నిత్యం నానా అవస్థలు పడుతున్నాడు. తన పొలంలో నాలుగు బోర్లున్నపట్టికి తన సాగు ప్రశ్నా�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో నీటి వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతున్నది. ఈ ప్రాంతంలో వారానికి ఒకసారి కూడా సరిగ్గా నీరు సరఫరా కాకపోవడంతో నీటి ఎద్దడి నెలకొంది. దీనిని వ్యాపారంగా మ�
వివిధ కారణాలతో మృతి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుల కుటుంబాలను డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి పరామర్శించారు. యాదగిరిగుట్ట (Yadagirigutta) మండలంలోని జంగంపల్లికి చెందిన మాజీ ఉప సర్పంచ్ గుంటి శ్రీశైలం �
Hyderabad | అల్లాపూర్,ఫిబ్రవరి4 : వేసవి కాలంలో నీటి అవసరాలు ఎక్కువగా ఉంటాయి. ఇండ్లు, భవనాల్లోని నీటి వనరులు సరిపోక ట్యాంకర్ల నీటిని కొనుగోలు చేస్తుంటారు. కానీ ట్యాంకర్ల నిర్వాహకులు ఆ నీటిని ఎక్కడి నుంచి తెస్తున�
గ్రేటర్లో వాటర్ ట్యాంకర్ పొందాలంటే అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సిందే..!! భూగర్భ జలాలు అడుగంటిపోయాయి.. అందుకే వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ ఉంది? అయినా సరే ట్యాంకర్ బుక్ చేసిన 12 గంటల్లోగా ఇస్తామంటున్న
నల్లగొండ జిల్లా నందికొండ పట్టణంలో తాగు నీటిని సరఫరా చేసే ట్యాంక్లో 30 కోతుల కళేబరాలు వెలుగుచూశాయి. మూడు రోజులుగా మున్సిపల్ అధికారులు ఈ నీటినే ప్రజలకు సరఫరా చేశారు. మున్సిపల్, ఎన్ఎస్పీ అధికారులు పొంత�
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సాగు నీరు లేక పంటలు ఎండిపోతుండటంతో రైతులు ఆగమాగం అవుతున్నారు. ప్రత్యామ్నాయం వైపు పరుగులు పెడుతున్నారు. వేలాది రూపాయలు వెచ్చించి ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించి పొలాలకు పట్టి