నల్లగొండ జిల్లా నందికొండ పట్టణంలో తాగు నీటిని సరఫరా చేసే ట్యాంక్లో 30 కోతుల కళేబరాలు వెలుగుచూశాయి. మూడు రోజులుగా మున్సిపల్ అధికారులు ఈ నీటినే ప్రజలకు సరఫరా చేశారు. మున్సిపల్, ఎన్ఎస్పీ అధికారులు పొంత�
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సాగు నీరు లేక పంటలు ఎండిపోతుండటంతో రైతులు ఆగమాగం అవుతున్నారు. ప్రత్యామ్నాయం వైపు పరుగులు పెడుతున్నారు. వేలాది రూపాయలు వెచ్చించి ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించి పొలాలకు పట్టి
పటాన్చెరు, ఏప్రిల్ 17 : మంచి నేతలు జనం గుండెల్లో ఉంటారని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్చెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలో దివంగత టీఆర్ఎస్ పార్టీ నాయకులు గోపిరెడ్డి జైప�
హిమాయత్నగర్ : వాటర్ ట్యాంకర్ ఢీకొని ఓ యువతి మృతి చెందిన సంఘటన నారాయణగూడ పీఏస్ పరిదిలో చోటు చేసుకుంది. అడ్మిన్ ఎస్సై డి.కరు ణాకర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం చాంద్రాయణగుట్టకు చెందిన నిధా రెహమాన్ (34) క