రాష్ట్రంలోని జల వనరులను సద్వినియోగం చేసుకుంటూ, జలవిద్యుత్ కేంద్రంలో అన్ని యూనిట్లను ఉపయోగంలోకి తీసుకువచ్చి డిమాండ్కు తగినట్టుగా విద్యుత్ ఉత్పత్తి చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి మల్లు భ�
జిల్లాలో ఇటీవల భారీగా వర్షాలు కురిశాయి. చెరువుల్లోకి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరింది. వర్షం వెలియగానే..చెరువుల్లో నీరు సైతం ఖాళీ అయింది. వచ్చిన వరద వచ్చినట్లుగానే దిగువకు వెళ్లిపోయింది. జిల్లాలో 2,090 చెరువు�
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నియోజకవర్గంలోని అధికారులు అలర్ట్గా ఉండి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ఆదేశించారు.
బంగాళాఖాతంలో చాలా రోజుల తరువాత అల్పపీడనం ఏర్పడడం, ఆ ప్రభావం జిల్లాపై కనపడుతుండడంతో జిల్లా రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గత వానకాలం సీజన్లో వరుణుడు ముఖం చాటేయడంతో అన్నదాతలు తీవ్రంగా ఆందోళన చెందారు.
సాగు నీటి ప్రాజెక్టులు, నీటి వనరులపై రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం చేస్తున్నదని, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించారు. శనివారం కాగజ్నగర్ మండలంలోని ఈస్గం గ�
రాష్ట్రంలో చెరువులు, కుంటలు, జలవనరులను పరిరక్షించేందుకు వాటర్ కమిషన్ను ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర ఇరిగేషన్శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్కుమార్రెడ్డి ప్రకటించారు.
కర్ణాటక రాజధాని బెంగళూరుకు ఒకప్పుడు ఎన్నో చెరువుల నుంచి నీళ్లు అందేవి. నగరం సాంకేతికంగా ఎదుగుతున్న కొద్దీ నీటి వనరులన్నీ ఒక్కొక్కటిగా మాయమవుతూ వచ్చాయి.
జిల్లాలో యాసంగి సాగు పనులు జోరందుకున్నాయి. గతేడాది 1.04 లక్షల ఎకరాల్లో సాగు చేయగా, ఈ యేడాది ఇప్పటికే 62,524 ఎకరాల్లో పంటలు వేశారు. ఇందులో అత్యధికంగా వరి సాగవుతున్నది.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ అటవీ డివిజన్లోని పెంచికల్పేట్ రేంజ్ ఉత్తర భారతదేశంలోనే పేరుపొందిన ప్రాంతం. ఈ ఏరియా విభిన్న మొక్కల పెంపకానికి, వన్యప్రాణుల సంతతికి పెట్టింది పేరు.
ఈ ఏడాది సన్నబియ్యం ధరలు అంచనాకు మించి పెరిగాయి. నాలుగేండ్లలో లేని విధంగా పైపైకి ఎగబాకుతున్నాయి. ప్రస్తుతం బీపీటీ బియ్యం క్వింటా ధర కొత్తవి రూ.5 వేలు, పాతవి రూ.5,500 పలుకుతున్నాయి.
ఇటీవలి వర్షాలకు కుంటలు, వాగుల్లో ఎక్కడచూసినా చేపలు పుష్కలంగా వచ్చి చేరాయి. వరదలకు కొన్ని ప్రాంతాల్లోనైతే పెద్ద పెద్ద చేపలు కూడా కొట్టుకు రావడం మనం చూశాం. మానుకోట జిల్లాలో అరుదైన క్యాట్ఫిష్, బంగారు వర్�
ఒకప్పుడు తెలంగాణ అంటే కరువు, కాటకాలు కనిపించేవి. ఉమ్మడి జిల్లాలోనూ అవే పరిస్థితులుండేవి. ప్రధానంగా చొప్పదండి, సిరిసిల్ల, వేములవాడ, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో అయితే మరీ దారుణంగా ఉండేది.
నంది రిజర్వాయర్ మత్తడి నీరు వెళ్లేందుకు సాయంపేట శివారు నుంచి గోపాల్రావుపేట శివారు దాకా ఇది వరకు ఉన్న పాత వాగును విస్తరించి వరద కాల్వను 2018లో తవ్వారు. ఈ కాలువలోకి ఒక మార్గం లో రిజర్వాయర్ మత్తడి నుంచి, మర�