ఉమ్మడి రాష్ట్రంలో ఎండాకాలం వచ్చిందంటే నీటి గోస అంతా ఇంతా కాదు. చెరువులు, కుంటలు ఎండిపోయి భూగర్భ జలాలు అడుగంటిపోతుండే. చేతికొచ్చే పంటలు దక్కకపోతుండే. గుక్కెడు తాగు నీటికీ కిలోమీటర్ల దూరంలోని వ్యవసాయ బోర్
ఒకనాడు పల్లెర్లు మొలిచిన పంట పొలాలు నేడు పచ్చని పైర్లతో కళకళలాడుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో బీళ్లు వారిన భూములు స్వరాష్ట్రంలో ధాన్యపు సిరులను కురిపిస్తున్నాయి. సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురైన చెర�
కాలం కలిసొచ్చింది.. భారీ వర్షాలు కురియడంతో దండిగా నీళ్లున్నాయి.. పుష్కలంగా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయి. కరెంట్ కష్టాలు లేవు. అన్నీ అనుకూలంగా ఉండడంతో రైతుకు రందీ లేకుండా పోయింది.
సాగునీటికి ఆయువు పట్టువైన మునుగోడు వాగు నూతన శోభను సంతరించుకున్నది. ఎన్నో ఏండ్లుగా ఎదురుచూసిన ప్రజల కళను ప్రభుత్వం సాకారం చేసింది. మండలంలలోని వాగులపై మూడు చెక్డ్యాంల నిర్మాణంతో భూగర్భజలాలు పెరిగి రెం
జిల్లాలో భారీ, మధ్య, చిన్ననీటి వనరుల కింద యాసంగి సాగుకు నీటిని విడుదల చేసేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని నీటి పారుదలశాఖ అధికారులను సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ ఆదేశించారు. గురువారం కలెక్ట�
నదీ జలాలను మిగులు ఉన్న (సర్ప్లస్) బేసిన్ నుంచి మళ్లించవచ్చు కానీ.. లోటు బేసిన్ నుంచి మళ్లించకూడదని కృష్ణా ట్రిబ్యునల్ ఎదుట తెలంగాణ తరఫు సాక్షి, సీడబ్ల్యూసీ విశ్రాంత సీఈ చేతన్పండిత్ నొక్కి చెప్పార�
మండల పరిధిలో యాసంగి సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. వర్షాలు పుష్కలంగా కురువడంతో భూగర్భ జలాలు పెరిగాయి. దీనికి తోడు రైతు బంధు సాయం సకాలంలో అందుతుండంతో రైతులు రెట్టింపు ఉత్సాహంతో పంటలు సాగు చేసేందుకు ఆ�
గంగమ్మ ఉప్పొంగుతున్నది. ఒకప్పుడు పాతాళంలోకి అడుగంటిన జలాలు నేడు ఉబికి వస్తున్నాయి. 300 ఫీట్లలోతు వరకు బోరు వేస్తేనే నీరొచ్చే పరిస్థితి. కానీ నేడు 6.20 మీటర్ల లోతులోనే జీవధార ఉంది. దుర్భిక్ష ప్రాంతంగా మారిన జి
రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వానలకు నారాయణరావుపేట మండలంలోని పలు గ్రామాల్లో జలవనరులు పొంగిపొర్లుతున్నాయి. నారాయణరావుపేటలోని పెద్దచెరువు, గుర్రాలగోంది గ్రామంలోని పెద్దరాయిని చెరువు, మాటిండ్ల గ్రామ
వానకాలంలో వ్యవసాయ శాఖ అంచనాల మేరకు రైతులు సాగు సంబురంగా చేసుకుంటున్నారు. గతానికి భిన్నంగా వర్షాలు భారీగా కురుస్తున్నాయి. దీంతో చెరువులు, కుంటలు నిండుకుండలను తలపిస్తున్నా యి. దుందుభీవాగు నిరంతరం ప్రవహి�
“కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పదేండ్ల కింద చెరువులో నీళ్లు గుంజుకుపోయేవి. బోర్లు వేసి, మోటార్లు, ట్రాన్స్ఫార్మర్స్ పెట్టి చెరువులు నింపేవారమని, ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అని కాలంతో పని లేకుండా,
రాష్ట్రంలో భూగర్భ జలమట్టాలు గణనీయంగా పెరిగినట్టు భూగర్భ జలశాఖ వెల్లడించింది. ఈ మేరకు గురువారం ఆగస్టు భూగర్భ జల నివేదికను వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టులో సాధారణం కంటే 40 శాతం అధిక వర్షపాతం నమోద
పాతాళగంగ ఉబికి వచ్చింది. ప్రభుత్వ కృషికి తోడు వర్షాలు సమృద్ధిగా కురువడంతో జిల్లాలో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. ఐదేండ్లలో 4.56మీటర్ల మేర జలాలు పైకొచ్చాయి. గతేడాదితో పోలిస్తే ఈ సారి జూన్లో అర మీటరు మేర జ
యాదాద్రి భువనగిరి జిల్లాలో భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నాయి. గతేడాది వానకాలంలో కురిసిన వర్షాలతో చెరువులు, కుంటలు అలుగుపోశాయి. మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులను పునరుద్ధరించడంతో నీటి నిల్వలు పదిలంగా ఉన�