కొత్తగా మత్స్య పారిశ్రామిక సొసైటీలు ఏర్పాటు చేసి సభ్యత్వాలు ఇవ్వాలని ఎన్నో ఏండ్ల నుంచి మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారని, గత ప్రభుత్వాలు వారిని పట్టించుకోలేదని, సీఎం కేసీఆర్ ఒక్కరే మత్స్యకారుల సమస�
డ్రిప్ స్కీమ్-2లో భాగంగా 29 ప్రాజెక్టుల పనులు సాగునీటిశాఖ ప్రతిపాదనలను ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్, జనవరి 31 : డ్రిప్ స్కీమ్ 2 ఫేజ్ పథకంలో భాగంగా రూ.645.13 కోట్లతో రాష్ట్రంలోని 29 పురాతన డ్యామ్లు,
రాష్ట్రంలో భారీగా పెరిగిన భూగర్భ జలాలు ఆరేండ్లలో 4.08 మీటర్లు.. 400 టీఎంసీలతో సమానం సేఫ్జోన్లోకి 93% మండలాలు.. 70% చెరువులు ఫ్లోరైడ్ సైతం తగ్గుముఖం.. దేశంలోనే తొలిసారి నీటి సంరక్షణ చర్యల ఫలితమే: రజత్కుమార్ భూగ
కృష్ణా, గోదావరి బోర్డుల అధికార పరిధి ఖరారు రెండు రాష్ర్టాల్లోని 107 జలవనరులు బోర్డుల చేతికి చెరువులు, కాల్వలు, తూములు వాటి పరిధిలోకే విద్యుత్తు కేంద్రాలనూ స్వాధీనం చేసుకోనున్న కేంద్రం మిషన్ భగీరథ కూడా కే