ములుగు జిల్లాలో రైతుల అవస్థలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇక్కడ సాగు నీటి కష్టాలు, విద్యుత్ ఇబ్బందులు లేనప్పటికీ పంట సాగుకు పెట్టిన పెట్టుబడి కూడా రాక అన్నదాతలు గోసపడుతున్నారు. తమ బాధలు ఎవరికి చెప్పుకో�
వారం రోజులుగా తాగునీరు రావడం లేదని సమస్యను పరిష్కరించాలని మహిళలు సోమవారం ఖాళీ బిందెలతో అయినాపూర్ గ్రామ పంచాయతీ ఎదుట ఆం దోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ.. గ్రామంలోని నాలు గు వార్డుల�
నీటి ఎద్దడి తీర్చాలని కోరుతూ ఇందల్వాయి మండలంలోని మెగ్యానాయక్ తండా మహిళలు శనివారం ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తంచేశారు. తండాలోని దేవిగల్లీలో బోరు మోటరు చెడిపోవడంతో పది రోజులుగా తాము నీటి కోసం తీవ్ర ఇబ్బ�
తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలోని 13వ డివిజన్ మహిళలు ఖాళీ బిందెలతో బోధన్, నిజామాబాద్ ప్రధాన రహదారిపై శుక్రవారం నిరసన వ్యక్తంచేస్తూ ధర్నా నిర్వహించారు.
కృష్ణా జలాలను ఇష్టారాజ్యంగా తరలించుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ను నిలువరించడంలోనే కాదు, నీటి వాటాలను తేల్చడంలో కూడా నదీ యాజమాన్య బోర్డు పూర్తిగా చేతులెత్తేసింది.
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం గురువన్నపేటలో గత పదేండ్లలో ఎన్నడూ లేని విధంగా నీటి కష్టాలు మొదలయ్యాయి. పక్కనే కూత వేటు దూరంలో తపాస్పల్లి రిజర్వాయర్ ఉన్నా గురువన్నపేట రైతుల పంటలు ఎండిపోయే పరిస్థిత
కాంగ్రెస్ అధ్వాన పాలనకు రాష్ట్రంలో అడుగంటుతున్న జలాలే సంకేతాలని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. సీఎం రేవంత్రెడ్డి ముందుచూపులేమి, వైఫల్యంతో నీటి సంక్షోభం దిశగా తెలంగాణ వెళ్తున్నదని, రాష్ట్రవ్య�
సాగునీటి ఇక్కట్లపై పదిహేను రోజులుగా సూర్యాపేట జిల్లాలో పలుచోట్ల రైతులు ఆందోళనలకు దిగుతున్నారు. తాజాగా ఆత్మకూర్.ఎస్ మండల పరిధిలోని రామోజీతండా పరిసర ప్రాంతాల్లో ఎస్సారెస్పీ 71 డీబీఎం 22ఎల్ కెనాల్ కింద
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలో భూగర్భ జలాలు అడుగంటాయి. చెరువులు, కుంటలు వట్టిపోవడంతో భూగర్భ జలాలు మరింతగా పడిపోయాయి. మండలంలోని కొన్రెడ్డిచెర్వు గ్రామానికి చెందిన రైతు చెరుకు కనకయ్యకు పాముకు
ప్రజల మంచి నీటి సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం ప్రజావాణిలో సికింద్రాబాద్ మారేడ్పల్లిలోని వాటర్ వర్క్స్ కార్యాలయంలో సికింద్రాబాద్ జీఎం వినోద్�
పది రోజులుగా మిషన్ భగీరథ నీరు నల్లాల ద్వారా సరఫరా కాకపోవడంతో విసుగు చెందిన మహిళలు, గ్రామస్తులు మండలంలోని వెంకటాపురం గ్రామంలో తిప్పనపల్లి-సుజాతనగర్ రహదారిపై సోమవారం ఖాళీ బిందెలతో రాస్తారోకో చేపట్టార�
తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. నీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కోటగిరి మండలంలోని ఎక్లాస్పూర్ క్యాపులోని ఎస్సీ కాలనీవాసులు శుక్రవారం ఉదయం ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి, ధర్�