వేసవిలో పశువుల దాహం తీర్చడానికి గత ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద మండలంలోని అన్ని గ్రామాల్లో నీటి తొట్లను నిర్మించింది. తొట్ల నిండా నీరు నింపడంతో ఉదయం, సాయంత్రం పశువులు, గొర్రెలు, మేకలు తమ దాహార్తిని తీర్
అలవి కానీ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజాగ్రహం పెల్లుబికుతోంది. బస్తీల్లో ఉండే నిరుపేద మొదలు వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు, విద్యార్థులు, మహిళలు..
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ పక్కనే ఉన్నా నందికొండ మున్సిపాలిటీ వాసులకు నీటి కష్టాలు తప్పడం లేదు. పైలాన్, హిల్కాలనీలకు ఎన్నెస్పీ అధికారలు తాగునీటిని నీటి సరఫరా చేస్తున్నారు. అయితే ఆయా కాలనీలకు నీటిని
మండలంలో తాగునీటి సమస్య ఉన్న గ్రామాల్లో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పర్యటించి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు ప్రారంభించారు. ఈ నెల 11వ తేదీన నమస్తే తెలంగాణ పత్రికలో ‘పల్లెల్లో నీటి సమస్య’ అనే కథనానికి అధికారు�
చెరువులు, వాగులు ఒట్టిపోవడంతో భూగర్భజలాలు పాతాళానికి పడిపోయాయి. బోరుబావుల నుంచి చుక్క నీరు రాక పల్లెల్లో నీటి కష్టాలు మొదలయ్యాయి. ప్రజలు బిందెడు నీటి కోసం అల్లాడుతున్నారు.
బీచుపల్లి క్షేత్రం వద్ద ప్రవహించే కృష్ణమ్మ నీళ్లు లేక వెలవెలబోతున్న ది. ఐదారేండ్లుగా ఎన్నడూ లేనివిధంగా ప్రవా హం అడుగంటడంతో నదిలో రాళ్లు తేలాయి. రాష్ట్ర నలుమూలల నుంచి అస్థికలు నదిలో కలిపేందుకు వచ్చేవార�
పోయినేడు వరకు మండుటెండల్లోనూ మత్తళ్లు దుంకిన చెక్డ్యాంలు ఈ ఎండకాలంలో చుక్క నీరు లేక వెలవెలబోతున్నాయి. నిండా నీటితో కనిపించే వాగులు కళ చెదిరిపోయి దర్శనమిస్తున్నాయి.
దశాబ్ద కాలంగా జలసిరితో ఉన్న భాగ్యనగరి ప్రజల గొంతు ఒక్కసారిగా ఎండిపోయింది. సరిగ్గా పదేండ్ల కిందట రోడ్లపై దర్శనమిచ్చిన బిందెలు, డ్రమ్ములు ఇప్పుడు మళ్లీ దర్శనమిస్తున్నాయి. కాంగ్రెస్ పుణ్యమా అని.. ట్యాంకర�
ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లు లేక ఏడారిగా మారిన తెలంగాణ ప్రాంతం అపర భగీరథుడు కేసీఆర్ నేతృత్వంలో స్వరాష్ట్రం సస్యశ్యామలంగా మారిందని మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు.
కేసీఆర్ సర్కారు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు సరఫరా చేసింది. పదేండ్లలో సాగు, తాగునీటి ఇబ్బందులు లేకుండా చూసింది. కానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలాచోట్ల నీటి కటకట మొదలైంది. వీర్నపల్లి �
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతాంగం కన్నీళ్లు పెడుతున్నదని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. నిడమనూరు మండలంలోని వేంపాడు గ్రామంలో నీళ్లు ఎండిన రైతు చిమట �
మండలంలోని గిరిగామ, అట్నంగూడ, లింగూడ గ్రామాలకు మిషన్ భగీరథ జలం నాలుగు రోజులుగా సరఫరా కావడం లేదు. భూగర్భజలాలు అడుగంటడంతో బోర్లలో నీరు ఇంకిపోయి గిరిపుత్రులు అష్ట క ష్టాలు పడుతున్నారు.
చెరువుల్లో రోజు రోజుకూ నీటి మట్టం తగ్గుతూ జలకళను కోల్పోతున్నాయి. గతంలో ఎండాకాలంలో సైతం నీటితో కళకళలాడిన చెరువులు మార్చి చివరి వరకు చెరువుల్లో నీళ్లు అడుగంటుతున్నాయి.