Minister Srinivas Reddy | ప్రజలకు ఏం కావాలో తెలుసుకునేందుకే ప్రజాపాలన దరఖాస్తులను తీసుకున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అభివృద్ధి పనులపై నియోజకవర్గాల వారీగా చర్చించారు.
వరంగల్ జిల్లా నర్సంపేట మండలానికి చెందిన ఆదర్శ మండల సమాఖ్య ప్రతినిధి మహమ్మద్ నజీమాకు అరుదైన అవకాశం దక్కింది. జాతీయ గ్రామీణ జీవనోపాదుల మిషన్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సంయుక్తాధ్వర్యంలో ఢిల్లీల�
తాను బీఆర్ఎస్ను వీడుతున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని మాజీ ఎమ్మె ల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేశ్ తెలిపారు. గురువారం ఆయన హనుమకొండ ప్రశాంత్నగర్లోని తన నివాసంలో మీడియాతో మా
Aruri Ramesh | పార్టీ మారుతున్నట్టు వచ్చే అసత్య ప్రచారాలను నమ్మొద్దు అని వరంగల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్(Aruri Ramesh) అన్నారు.
Warangal | వరంగల్( Warangal )జిల్లా లో దొంగలు(Thieves) బీభత్సం సృష్టించారు. బుధవారం రాత్రి నర్సంపేట పట్టణంలోని ఓం సాయి నగర్లో గల ఓ ఇంట్లో ఎవరూ లేని సమయంలో చొరబడి సుమారు రూ.7.80 లక్షల నగదును అపహరించుకుపోయారు(Robbery).
Kadiyam Srihari | హైదరాబాద్ : కర్ణాటకలో ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక చేతులెత్తేసినట్టే తెలంగాణలోనూ చేతులెత్తేస్తారేమోనని అనుమానాలు ఉన్నాయని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల�
మిర్చి రైతులు భగ్గుమన్నారు. తేజ మిర్చి క్వింటాల్కు జెండా పాట రూ.20,100 కాగా, రకరకాల కారణాలు చెప్తూ రూ.12 వేల నుంచి రూ.17 వేల వరకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారంటూ పలువురు రైతులు సోమవారం ఆందోళనకు దిగారు.
మతిస్థిమితం తప్పిన ఓ కొడుకు ఆగ్రహంతో ఊగిపోతూ కన్నతల్లినే రోకలిబండతో కొట్టిచంపాడు. అడ్డుగా వచ్చిన మరో మహిళపైనా దాడి చేయగా ఆమె చావు బతుకుల మధ్య దవాఖానలో కొట్టుమిట్టాడుతున్నది. భూపాలపల్లి జిల్లా రేగొండ మ�
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ (Congress) అమలు చేయడం లేదని వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ (Vinay Bhaskar) అన్నారు. కాంగ్రెస్ నాయకులు తమపై నిందారోపణలు చేస్తున్నారని విమర్శించారు.
వరంగల్ నగరంలో సీపీ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం 6గంటల నుంచి సోమవారం తెల్లవారుజాము 3గంటల వరకు పెట్రోలింగ్, వాహనాల తనిఖీ, డ్రంక్ అండ్ డ్రైవ్ తన�
న్యూఇయర్కు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఆదివారం అర్ధరాత్రి కేక్లు కట్ చేశారు. 2023కు వీడ్కోలు పలుకుతూ 2024 నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నగరంతోపాటు వరంగల్, హనుమకొండ జిల్లాలోని పలు పట్టణా