సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కూరెల్ల గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలో గల గుట్టల్లో ప్రకృతి సోయగాల మధ్య పతాపరుద్ర సింగరాయ జాతర శుక్రవారం జరగనున్నది. ఏటా మాఘమ, పుష్యమి బహుళ అమావాస్య రోజున జాతర నిర్వహిస్తారు.
MLC Kavitha | రాష్ట్రంలో కులగణన(Caste census) చేపట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు(Local body elections) నిర్వహించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha)డిమాండ్ చేశారు.
కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎలుగుబంటి (Sloth Bear) హల్చల్ చేసింది. మంగవారం ఉదయం 4 గంటలకు మానకొండూరు (Manakondur) మండల కేంద్రంలోని చెరువు కట్టపై సంచరించిన భల్లూకం.. హనుమాన్ ఆలయం సమీపంలో ఉన్న ఓ ఇంట్లోకి వెళ్లేందుకు ప్ర�
inister Konda Surekha | వరంగల్ నగరంతో పాటు పరిసర ప్రాంతాలను టూరిజం హబ్ (Tourism hub) గా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర అటవీ దేవాదాయ,పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖ(Minister Konda Surekha) అన్నారు.
వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్పై కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. మొత్తం 24 మంది కౌన్సిలర్లు ఉండగా, ఇందులో 18 బీఆర్ఎస్, ఆరుగురు కాంగ్రెస్ సభ్యులు ఉన్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం రికార్డు స్థాయిలో 27,200 మిర్చి బస్తాలు వచ్చాయి. ఈ సీజన్లో డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఇదే అత్యధికం. దీంతో మార్కెట్లో ఎటు చూసినా మిర్చి బస్తాలే దర్శనమిచ్చాయి.
వరంగల్లోని పుల్లాయకుంటలో నిరుడు బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం కోసం కేటాయించిన స్థలాన్ని కొందరు ఆక్రమించారు. 140, 142 సర్వే నంబర్లలో నిరుడు కార్యాలయం కోసం భూమి పూజ సైతం నిర్వహించారు. ఆ స్థలంలో కొందరు వ్యక్తుల
సత్తుపల్లిలో నిబంధనలకు విరుద్ధంగా భవనాల నిర్మాణం చేపడుతున్నారు. ఇందుకు సంబంధించి కాంగ్రెస్ నాయకులు ఒకరిపై మరొకరు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మించిన
ఖమ్మం, వరంగల్, నల్గొండ శాసన మండలికి జరగనున్న ఎన్నికల కోసం పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని భద్రాద్రి కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల అన్నారు. మంగళవారం ఐడీవోసీ కార్యాలయంలో శాసనమండలి ఎన్నికల్లో పట�
అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి అండగా నిలిచిన ఉమ్మడి వరంగల్ జిల్లాకు కాంగ్రెస్ సర్కారు తీరని అన్యాయం చేసేందుకు సిద్ధమవుతున్నది. ఈ జిల్లాలో ఏర్పాటు చేయతలపెట్టిన సైనిక్ స్కూల్ను హైదరాబాద్కు తరలించాలని