Warangal | మంటల్లో(Fire accident) చిక్కుకొని రైతు మృతి చెందిన(Farmer died) ఘటన వరంగల్(Warangal) జిల్లా చెన్నారావుపేట మండలంలోని పాపయ్యపేట గ్రామంలో చోటుచేసుకుంది.
వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి (Rakesh Reddy) నామినేషన్ దాఖలు చేయనున్నారు.
వరంగల్ పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమైందని పార్టీ అభ్యర్థి సుధీర్ కుమార్ (Sudheer Kumar) అన్నారు. బీజేపీ, కాంగ్రెస్లకు ఓటు అడిగే నైతిక హక్కు లేదని విమర్శించారు.
ఉద్యమగడ్డ ఓరుగల్లులో లోక్సభ ఎన్నికల పోరు రసవత్తరంగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. పదవుల కోసం పార్టీలు మారి.. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల�
వరంగల్ జిల్లాలో వడదెబ్బతో ముగ్గురు మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి. గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ ధర్మారం గ్రామానికి చెందిన రైతు వేల్పుల శ్రీనివాస్(55) తన మక్కజొన్న చేనును కోసిన తర్వాత మక్కలను ఆరబెట్టేం�
హైదరాబాద్: వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు (MLC By Election) నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో నామినేషన్లు కూడా ప్రారంభమయ్యాయి. ఈ నెల 9 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.
హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు (MLC By Election) కేంద్ర ఎన్నికల సంఘం (EC) నోటిఫికేషన్ జారీచేయనుంది. శాసన మండలిలో వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉపఎన్నిక కోసం గురువారం నుంచి ఈ నెల 9 వరకు నా�
నల్లగొండ-ఖమ్మం-వరంగల్ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గం ఉపఎన్నికకు గురువారం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కూడా మొదలవుతుంది. మొత్తం 12 జిల్లాలతో కూడిన ఈ నియోజకవర్గం�
ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ ఉద్యమానికి, స్వరాష్ట్ర కల సాకారానికి కెప్టెన్ కేసీఆరే. తెలంగాణ పునర్నిర్మాణానికి బంగారు బాటలు వేసింది కూడా కేసీఆరే. తెలంగాణ ఉద్యమానికి, బీఆర్ఎస్ పార్టీకి వరంగల్కు విడ�
KCR | తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శలు గుప్పించారు. ఈ ముఖ్యమంత్రికి తెలంగాణ చరిత్ర తెల్వదు, భూగోళం తెల్వదని ఎద్దేవా చేశారు. ఏరికోరి మొగణ్ణి తెచ్చుకుంటే ఎగిర�