KTR | తెలుగునాట విజయవంతంగా 25 ఏండ్లు పూర్తి చేసుకున్న రెండు పార్టీలు బీఆర్ఎస్, టీడీపీ మాత్రమే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. అందుకే ఏడాది పాటు సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహ�
హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం చింతగట్టు రింగురోడ్డు వద్ద ఓ ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా, మరో 15 మందికి గాయాలయ్యాయి.
అరవై ఏండ్ల పాటు ఆంధ్ర పాలకుల కబంధ హస్తాల్లో నలిగిన తెలంగాణకు విముక్తి కల్పించింది కేసీఆరేనని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు.
MCPI | మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మినహా ఏ హామీని పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఎంసీపీఐ కేంద్ర కమిటీ సభ్యులు మోర్తాల చందర్ రావు, సింగతి సాంబయ్యలు అన్నారు.
Parupati Srinivas Reddy | క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచే క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
చారిత్రక నగరమైన వరంగల్కు సమీపంలోని దేవునూర్ ఇనుపరాతి గుట్టల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి అయోమయంగా ఉన్నది. దట్టమైన అటవీ ప్రాంతాన్ని రక్షించేందుకు, మరింత అభివృద్ధి చేసేందుకు గత ప్రభుత్వం నుంచి అట
ప్రజాపాలన అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ప్రజల ఎజెండాను పూర్తిగా అటకెక్కించి, కక్షపూరిత రాజకీయాలపైనే దృష్టిపెట్టింది. ప్రజాసమస్యలపై నిలదీస్తున్న బీఆర్ఎస్ లీడర్లు, మద్దతుదారుల గొంతు నొక్కేందు�
Boxing competitions | ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈనెల 8వ తేదీన హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలోని బాక్సింగ్ హాల్లో అండర్-19 మెన్ అండ్ వుమెన్ బాక్సింగ్ పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేస్తామని హనుమకొండ, వరంగల్ డిస్ట్రి�