తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాబ్మేళాలో తొక్కిసలాట జరిగింది. ముగ్గురు యువతకులకు గాయాలయ్యాయి. శుక్రవారం వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధి రై�
వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వనపర్తి జిల్లా నుంచి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పిలుపునిచ్�
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు చిన్నప్పుడు విద్యా బుద్ధులు నేర్పిన గురువు రంగారావు మృతి చెందగా వారి భౌతిక కాయానికి శుక్రవారం పూలమాల వేసి నివాళులు అర్పించారు.
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు ఊరూవాడా.. ఒక్కటై కదిలి విజయవంతం చేద్దామని ఆ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే మన బతుకలు బాగుపడుతాయని కేసీఆర్ 2001 ఏప్రిల్ 27 తన పదవికి రాజీనామా చేశారని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి అన్నారు.
రైతన్నపై ప్రకృతి కన్నెర్రచేసింది. చేతికొచ్చే వేళ పంటలను నామరూపాల్లేకుండా తుడిచిపెట్టేసింది. ఈదురుగాలులు, వడగండ్ల ధాటికి కోతకు వచ్చిన వరి గింజలు, మామిడి కాయలు నేలరాలగా, మక్కజొన్న, అరటి చెట్లు నేలవాలి నిం
బదిలీలు సరే.. తాము గ్రామాల అభివృద్ధి కోసం వెచ్చించిన బాకీల సంగతేంటని పంచాయతీ కార్యదర్శులు అధికారులు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు కార్యదర్శుల బృందం మంగళవారం వరంగల్ కలెక్టర్ సత్యశారదను కల�
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సన్న బియ్యం పంపిణీ నత్తనడకన కొనసాగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఉగాది పర్వదినం నుంచి సన్న బియ్యం పంపిణీ జరిగితే.. తూర్పు నియోజకవర్గంలోని వరంగల్, ఖిలావరంగల్ మండలాల్లోని ఈ �