మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో గురువారం మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో 14 మంది మావోయిస్టులు లొంగుపోయారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (Kavitha) వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓరుగల్లు ఇలవేల్పు భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీ
బీఆర్ఎస్కు మద్దతును తెలిపేందుకే సూర్యాపేట జిల్లా నుండి 16 ఎడ్ల బండ్లు స్వచ్ఛందంగా ఈ నెల 17న ఎలుకతుర్తిలో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు ర్యాలీగా తరలివస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయా�
ఈ నెల 27 వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పార్టీ శ్రేణులు కదలిరావాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. బుధవారం నియోజకవర్గంలోని 11 డివిజన్లలో బీఆర్ఎస్ పార్టీ జెండాల �
KTR | తెలంగాణ భవన్ ఒక జనతా గ్యారేజ్లా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బాధితులకు అండగా నిలిచేది గులాబీ జెండా ఒక్కటే అని తెలిపారు. వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27వ తేదీన బీఆ�
బీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా వర్ధన్నపేట నియోజకవర్గం ఆరెపల్లి గ్రామంలోని కాంగ్రెస్, బీజేపీ,సీపీఐ పార్టీల నుంచి 180 మంది కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు.
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఊరూ వాడా ఎల్కతుర్తి బాట పట్టాలని డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావ�
బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ ఈనెల 27న వరంగల్లో జరుగనుండడంతో జిల్లాలోని పార్టీ శ్రేణుల్లో పండుగ సందడి నెలకొన్నది. సభను సక్సెస్ చేసేందుకు ఇంటికో జెండా.. గ్రామానికో బస్సుతో భారీగా తరలివెళ్తామని ఆ పార్టీ రంగ�
బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే కడియం శ్రీహరికి నియోజకవర్గ ప్రజలే కర్రు కాల్చి వాత పెడతారని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా వేలేరులో మండల
వరంగల్లో ఈ నెల 27న జరుగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు దండులా కదిలిరావాలని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం భ