బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. వరంగల్ బైపాస్ రోడ్డులోని ఎల్కతుర్తిలో ఆదివారం సాయంత్రం జరిగే సభకు లక్షలాది మంది తరలివస్తారన్న అంచనాతో బ్రహ్మాండంగా కనీవిని ఎరుగని రీతిలో సభక�
సబ్బండ వర్గాల ప్రజలు సుభిక్షమైన కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని కుంకుడుపాముల గ్రామానికి చెందిన 25 కాంగ్రెస్ కుటుంబాలు నార్కట్�
శాయంపేటలోని శ్రీ వేంకటేశ్వర శివ మార్కండేయ స్వామి శ్రీ ద్వాదశ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని ఆలయ చైర్మన్ బాసాని సూర్య ప్రకాష్, రాష్ట్ర కనీస వేతన బోర్డు సభ్యుడు బాసాని చంద్రప్రకాష్ కోరా�
పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు ఇటీవల జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలోని పహాల్ గామ్ ప్రాంతంలో జరిగిన ఘటన ఉగ్రవాదుల పిరికిపందల చర్య అని గిర్నిబావి గ్రామస్తులు పేర్కొన్నారు.
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభా ప్రాంగణానికి సులువుగా చేరుకునేలా జోన్లవారీగా రూట్ మ్యాప్లను సిద్ధం చేశారు. లక్షలాదిగా తరలి వచ్చే బీఆర్ఎస్ బంధుగణం కోసం 5 జోన్లను ఏర్పాటు �
మావోయిస్టు పార్టీకి చెందిన 14 మంది సభ్యులు హనుమకొండలోని వరంగల్ పోలీసు కమిషనరేట్లో గురువారం లొంగిపోయారు. మల్టీజోన్ డీఐజీ ఎస్ చంద్రశేఖర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. లొంగిపోయిన వారిలో ఇద్దరు చత్తీ�