వరంగల్ చౌరస్తా, ఏప్రిల్ 30: రాష్ట్రంలో వైద్య సేవల విస్తరణలో మరో ముందడుగు పడింది. కాకతీయ మెడికల్ కళాశాల ఆవరణలో రూ.150 కోట్ల వ్యయంతో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో సాధారణ వైద్యసేవలను అధికారులు శ
జోరుగా ఓటింగ్| రాష్ట్రంలో మినీ పురపోరు ఎన్నికల ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే మున్సిపాలిటీల్లో జోరుగా ఓటి�
పోలింగ్| మినీ పురపోరు ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. ఉదయన్నే ప్రజలు పోలింగ్ కేంద్రాలకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. కరోనా నిబంధనలు
పురపోరు| మినీ పురపోరు ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. పోలింగ్ సందర్భంగా పలువురు ప్రముఖులు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఖమ్మం కార్పొరేషన్ 20 డివిజన్లో మంత్రి పువ్వాడ అజయ్ కుటుంబ
ఎంజీఎం| నగరంలోని ఎంజీఎం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను పూర్తిస్థాయి కొవిడ్ దవాఖానగా మార్చారు. ఇందులో నేటి నుంచి కరోనా రోగులకు సేవలు అందుబాటులోకి రానున్నాయి.
పోలింగ్| రాష్ట్రంలోని రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు జరుగుతున్న ఎన్నికల పోలింగ్ ప్రారంభమయ్యింది. ఇందులో గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, నకిరేకల్, కొత్తూ
వరంగల్ : యువతి హత్య చేసిన కేసులో ఓ యువకుడికి న్యాయస్థానం జీవిత ఖైదును విధించింది. 2019 లో హన్మకొండలోని నయీమ్ నగర్లో పెండ్యలా సాయి అన్వేష్(22) అనే యువకుడు నిప్పంటించి ఓ మహిళను హత్య చేసినందుకు గాను
మంత్రి ఎర్రబెల్లి | కరోనా నివారణ కోసం మే 1వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 18 సంవత్సరాలు పైబడిన వారందరికి ఉచితంగా కొవిడ్ వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావ�
కరోనా ఉధృతి | కరోనా వైరస్ మహమ్మారి ఉధృతంగా ఉన్న నేపథ్యంలో నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొవిడ్ తీవ్రత, నివారణ చర్యలు, వసతులపై రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్ వరంగల్ రూరల్ కలెక్టర్ కార్
టీఆర్ఎస్ ప్రభుత్వం| టీఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ కోసం అసువులుబాసిన అమరులకు జోహార్లు అర్పిస్తున్�
అగ్నిప్రమాదం| జిల్లాలోని పరకాలలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పట్టణంలోని శ్రీనివాస మెటల్ షాప్ గోదాంలో మంగళవారం తెల్లవారుజామున పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో గాదాంలో ఉన్న సామాగ్రి కాలి బూడిదయ్యి�
రిజర్వేషన్లు| బీజేపీ నేతలు ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు పొందాలని చూస్తున్నారని.. వరంగల్ ప్రజలు మోసపోవద్దని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ సూచించారు. కేంద్ర ప్రభుత్వం రిజర�