వరంగల్ అర్బన్ : కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లేనని.. కాంగ్రెస్, బీజేపీలను చిత్తుచిత్తుగా ఓడగొట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. �
వరంగల్ అర్బన్ : తెలంగాణ రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ నాయకత్వంలో క్రైస్తవులకు ఆత్మ గౌరవం పెరిగిందని, అభివృద్ధి, సంక్షేమ పథకాలు అద్భుతంగా అందుతున్నాయని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి ర�
మంత్రి కొప్పుల | వరంగల్ అర్బన్ : వరంగల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం 33, 36 వార్డులలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరఫున ఇంటింటి ప్రచారంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు.
వరంగల్ రూరల్ : బీజేపీ పాలిత రాష్ట్రాల్లోగానీ మరి ఏ ఇతర రాష్ట్రాల్లో గానీ తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయా అని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రశ్
బహిష్కరణ | టీఆర్ఎస్ పార్టీ నుంచి కుడా ( కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ) డైరెక్టర్ చిర్ర రాజును బహిష్కరిస్తున్నట్లు టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి వరంగల్ జిల్లా టీఆర్ఎస్ ఇంచార్జ్ గ్యాదర
వరంగల్ : వరంగల్ మహానగర కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ బీసీలకు పెద్ద పీట వేసిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సో కాల్డ్ పార్టీలకు భిన్నంగా టీఆర్ఎస్ పార్టీ బడుగుల పక్షపాతిగా ఉందన�
మంత్రి సత్యవతి| ఎన్నికలు రాగానే కొన్ని పార్టీలు పెద్దపెద్ద మాటలు చెబుతాయని, తర్వాత చేసేది శూన్యమని మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. కానీ సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటమేరకు అభివృద్ధి చేసి చూపిస్తారని వెల�
బీజేపీ, కాంగ్రెస్ల తప్పుడు ప్రచారం నమ్మొద్దు వరంగల్ను అభివృద్ధి చేసింది, చేసేది టీఆర్ఎస్సే.. జీడబ్ల్యూసీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హన్మకొండ, ఏ�
వరంగల్ అర్బన్ : గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్పై గులాబీ జెండా ఎగురవేస్తామని, అన్ని సీట్లు గెలిచి సీఎం కేసీఆర్కు కానుకగా అందజేయనున్నట్లు మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్
విజయమే లక్ష్యంగా పని చేయాలి | గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని ఎన్నికల సమన్వయ కమిటీ అధ్యక్షుడు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ పార్టీ నేతలకు సూ�
జాగ్రత్తగా ఉండాలి | మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల మాదిరి తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న పరిస్థితి లేదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా కొవిడ్ నిబంధనలు పాటిం�
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ | కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ మా హక్కు.. మీరు ఇచ్చేదేం కాదు అని బీజేపీ నేతలను ఉద్దేశించి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు