నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పంటల పరిశీలన దుగ్గొండి, సెప్టెంబర్ 1 : వరి సాగులో రైతులు మెళకువలు పాటిస్తే అధిక దిగుబడిని సాధించొచ్చని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది స
మాజీ మేయర్ గుండా ప్రకాశ్రావు వరంగల్ చౌరస్తా, సెప్టెంబర్ 1 : పేదల సంక్షేమం కోసం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వాసవి క్లబ్ వారోత్సవాలను ప్రారంభించడం ఆనందంగా ఉందని మాజీ మేయర్ గుండా ప్రకాశ్రావు అన
Seven Years Prison | లైంగిక దాడి కేసులో వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్ష | మైనర్ బాలికను అపహరించి అత్యాచారం చేసిన వ్యక్తికి న్యాయస్థానం ఏడు సంవత్సరాల జైలుశిక్ష విధించింది. నర్సింహులపేట మండలం భీరిశెట్టి గూడెం గ్రామానికి
బాధ్యతలు స్వీకరించిన సిరిసిల్ల, జోగులాంబ, వరంగల్ కలెక్టర్లు | రాజన్న సిరిసిల్ల కలెక్టర్గా అనురాగ్ జయంతి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు అధికారులు పుష్పగుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పల�
ఎల్బీనగర్ | వరంగల్లోని ఎల్బీనగర్లో దారుణం జరిగింది. ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో అన్న కుటుంబంపై తమ్ముడు దాడికి పాల్పడ్డాడు. దీంతో మహిళ సహా ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు.
వరదలో చిక్కుకున్న బైక్ | నెక్కొండ మండలం గుండ్రపల్లి గ్రామం వద్ద బైక్ పై వెళ్తున్న తల్లీకొడుకులు వరద నీటి ప్రవాహంలో కొట్టుకు పోతుండగా వారిని స్థానిక యువకులు కాపాడారు.
అజంజాహి మిల్స్ | వరంగల్ నగరంలోని అజంజాహి మిల్స్ ప్రాంగణంలో వరంగల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం నిర్మాణం చేపట్టి పూర్తి చేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
సిరిసిల్ల| ఉమ్మడి వరంగల్, సిరిసిల్ల జిల్లాల్లో జోరుగా వాన కురుస్తున్నది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అర్ధరాత్రి నుంచి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతున్నది. భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. కర�
ప్రోలరాజు ఏలిన ప్రాంతం ఆది మానవులు నివసించిన ఆనవాళ్లు ఇప్పటికీ కనిపిస్తున్న బృహత్శిలా సమాధులు గుట్టల ప్రాంతంలో కనువిందు చేసే ప్రకృతి అందాలు పరిసరాల్లోనే బృహత్ ప్రకృతివనం ఏర్పాటు పర్యాటకంగా అభివృద్
32ఏళ్ల క్రితం 30గుంటలు వదిలిన అన్నదమ్ములు ఊడల మర్రినే ఆరాధ్యదైవంగా కొలుస్తున్న తండావాసులు ఇక్కడ విశాలంగా కనిపిస్తున్న ఊడలు తిరిగిన మహావృక్షాన్ని ఇద్దరు అన్నదమ్ములు తమ తండ్రికి ప్రతిరూపంగా చూసుకుంటున్న
ఉనికి కోసమే కాంగ్రెస్, బీజేపీ విమర్శలు మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు 28 : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేని కాంగ్రెస్, బీజేపీ నేతల�
గతేడాది ఇదే సమయంలో సంచారం.. పాదముద్రలను పరిశీలించి నిర్ధారిస్తాం : ఎఫ్ఆర్వో ములుగురూరల్, ఆగస్టు 28: ములుగు జిల్లాలో పెద్దపులి సంచరిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతేడాది ఇదే సమయంలో పులి సంచరించ�
అద్భుతమైన శిల్పాలకు కెమికల్ ట్రీట్మెంట్ ఖిలావరంగల్, ఆగస్టు 28: చారిత్రక నేపథ్యం కలిగిన ఓరుగల్లు కోటలోని కాకతీయుల శిల్ప సంపదకు మహర్దశ పట్టనుంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కీర్తి తోరణాలతోపాటు వాటి మధ్య �