కేఎంసీ | వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో కరోనా కలకలం సృష్టించింది. మొదటి సంవత్సరం వైద్యవిద్య పూర్తి చేసుకున్న 8 మంది విద్యార్ధులకు కరోనా నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.
మంత్రి ఎర్రబెల్లి | శ్రీప్లవ నామ సంవత్సరంలో మంచి వర్షాలు కురిసి, సమృద్ధిగా నీరు వచ్చి, మరిన్ని పంటలు పండి, రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని పంచాంగ శ్రవణ కర్తలు చెబుతున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాక
వరంగల్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు సోమవారం వరంగల్ మహానగరానికి వస్తున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి 8 వరకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు వంటి దాదాప�
మంత్రి ఎర్రబెల్లి | ప్రతి సొసైటీ లాభాల్లోకి రావాలి. బ్యాంకు రుణ రికవరీ విషయంలో సొసైటీ చైర్మన్లు నిక్కచ్చిగా ఉండాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి మంత్రి ఎర్రబెల్లి దయ కర్ రావు అన్నారు.
మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి అభివృద్ధి పనులు, ఏర్పాట్లపై సమీక్ష హన్మకొండ, ఏప్రిల్ 9: ఈ నెల 12న ము న్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ వరంగల్కు రానున్నారని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, గిరి�
హైదరాబాద్ : దేశంలోనే కార్యకర్తలకు బీమా చేసిన ఏకైక పార్టీ టీఆర్ఎస్ అని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖమంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. హన్మకొండ ఎస్వీ కన్వెన్షన్ హాల్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ టీఆర
హైదరాబాద్ : ఖమ్మం, వరంగల్ పోలీసు కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ పోలీసు కమిషనర్గా ఫుల్ అడిషనల్ ఛార్జీ తీసుకున్న పి. ప్రమోద్కుమార్ను ఆ బాధ్యతల నుంచి ప్రభుత్వం రి�
ఇంద్ర వాటర్ శుద్ధీకరణ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుప్రజలు సద్వినియోగం చేసుకోవాలిగ్రేటర్ కమిషనర్ పమేలా సత్పతి వరంగల్, మార్చి 31 : కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో జీడబ్ల్యూఎంసీకి వివిధ పనులపై వచ్చే �
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఖిలావరంగల్, మార్చి 31 : కరోనా సెకండ్ వేవ్ను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. బుధ�
‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమానికి పిలుపునిచ్చిన మంత్రి కేటీఆర్ఎంపీ కవిత, ఎమ్మెల్యే రెడ్యానాయక్మరిపెడ పీహెచ్సీ అంబులెన్స్ ప్రారంభం మరిపెడ, మార్చి 30 : ప్రజలకు సత్వర వైద్యం అందించేందుకే మంత్రి కేటీ