దొంగల సింగారం గ్రామం పేరు ప్రగతి సింగారంగా మార్పు గెజిట్ విడుదల చేసిన సర్కారు ‘చల్లా’ చిత్రపటానికి పాలాభిషేకం శాయంపేట, ఆగస్టు 15 : దశాబ్దాల నాటి కల ఎట్టకేలకు నెరవేరింది. మండలంలోని దొంగల సింగారం పేరును ప్�
వరంగల్ : భద్రకాళి ఆలయ మాడ వీధుల నిర్మాణానికి తన వంతు చేయూత అందిస్తానని టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తెలిపారు. శుక్రవారం హన్మకొండ, వరగల్ జిల్లాల్లో ఎంపీ పర్యటించారు. భద్రకాళి ఆ
Warangal | వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో అనుమానాస్పద స్థితిలో వృద్ధుడు మృతి చెందగా, గురువారం ఫ్రిజ్లో మృతదేహం కనిపించింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సగర వీధిలో బైరం బాలయ్య
అర్బన్, రూరల్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ తుది ఉత్తర్వులు జారీ హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ)/హన్మకొండ: వరంగల్ అర్బ న్, రూరల్ జిల్లాలను రాష్ట్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీరించి హన్మకొండ, వరంగల్ జిల�
కొత్త జిల్లాల ఏర్పాటుపై మంత్రుల సమీక్ష | కొత్త జిల్లాల ఏర్పాటుపై మంత్రులు సమీక్ష నిర్వహించారు. వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల పేర్లను హన్మకొండ, వరంగల్ జిల్లాలుగా మారుస్తూ నోటిఫికేషన్ విడుదల చేసిన విష
చెన్నారావుపేట, ఆగస్టు 11: జిల్లాలోని పలు మండలాల్లో ప్రజలు బుధవారం పోచమ్మ బోనాలను ఘనంగా జరుపుకున్నారు. భక్తులు అమ్మవారి ఆలయాలకు బోనాలతో చేరుకుని నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఎంపీపీల ఫోర
ఈ నెలాఖరులోగా వైకుంఠధామాలను వినియోగంలోకి తేవాలి ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోవడం లేదు పని చేయని వారిపై వేటు తప్పదు అదనపు కలెక్టర్ హరిసింగ్ గీసుగొండ, ఆగస్టు 11: వైకుంఠధామాల పనులను త్వరితగతిన పూర్తి చేయా
ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కమలాపూర్, ఆగస్టు 11 : హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెల్లు శ్రీనివాస యాదవ్ను లక్ష మెజార్టీతో గెలిపిస్తామని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. బుధవారం కమలాపూర్లో ఆయన మాట్లాడుతూ.. �
రెండేళ్లలో దళితులందరికీ ‘దళితబంధు’ రాకెట్ వేగంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఎర్రబెల్లి రాయపర్తి, ఆగస్టు 11: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి �
నగరవాసులకు మరింత చేరువైన కార్గో డోర్ డెలివరీ సేవలు ప్రారంభం ప్రైవేట్ కంటే తక్కువ చార్జీ ఆసక్తి చూపుతున్న ప్రజలు డిమాండ్ బట్టి సేవలను విస్తరిసున్న ఆర్టీసీ మంచి ఆదరణ ఉంటోంది : ఆర్ఎం విజయ్భాస్కర్ నగ�
పల్లె ప్రగతితో మారిన ముఖచిత్రం గ్రామంలో వంద శాతం పూర్తయిన పనులు డంపింగ్ యార్డు, శ్మశానవాటిక, పల్లెప్రకృతి వనాలు పూర్తి రెండు వేల మొక్కలతో విలేజ్ పార్క్ ఉట్టిపడుతున్న పచ్చదనం వైకుంఠధామంలో అన్ని సౌలత�