రక్తహీనతతో బాధపడుతున్న బాలుడు వైద్యం కోసం రూ.40 లక్షలు ఖర్చు చికిత్సకు మరో 12 లక్షల రూపాయలు అవసరం దాతలు చేయూతనివ్వాలని తల్లిదండ్రుల విజ్ఞప్తి నర్సంపేట, ఆగస్టు 28 : ఆరు సంవత్సరాల బాలుడు అప్లాస్టిక్ ఎనిమియా(ర�
రైతుబీమాతో ధీమా కల్పిస్తున్న ప్రభుత్వం రైతు సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి రూ. 2.75 కోట్ల విలువైన చెక్కుల పంపిణీ నర్సంపేట, ఆగస్టు 28: రాష్ట్రంలోని రైతు కుటుంబ�
స్కూళ్లలో శుభ్రత పాటించాలి జడ్పీ సీఈవో రాజారావు కాలేజీని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ నమస్తే నెట్వర్క్: వచ్చే నెల ఒకటో తేదీన విద్యా సంస్థలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ పా�
ఎస్టీపీలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి మేయర్ గుండు సుధారాణి పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష వరంగల్, ఆగస్టు 25: స్మార్ట్సిటీ పనులను వేగంగా పూర్తి చేయాలని మేయర్ గుండు సుధారాణి సంబంధిత అధికారుల
1 నుంచి విద్యా సంస్థల పునఃప్రారంభం విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అదనపు కలెక్టర్ హరిసింగ్ సర్కారు బడుల్లో శానిటేషన్ కార్యక్రమాలు ఖానాపురం/చెన్నారావుపేట/నెక్కొండ, ఆగస్టు 25: సెప్టెంబర్ 1 ను�
28,490 మంది చిన్నారులకు అందజేత జిల్లాలో 31 వరకు కార్యక్రమం డీఎంహెచ్వో డాక్టర్ చల్లా మధుసూదన్ చెన్నారావుపేట, ఆగస్టు 25: జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవంలో భాగంగా జిల్లాలో మొదటిరోజు బుధవారం 28,490 మంది పిల్లలక
చెన్నారావుపేట, ఆగస్టు 25 : మండలంలోని బోజేర్వు గ్రామానికి చెందిన పైండ్ల శ్రీనివాస్ ఇటీవల అనారోగ్యంతో మరణించగా బుధవారం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించారు. మృతుడికి భార్య మంజు�
‘అల్లంపేస్ట్’ తయారీలో రాణిస్తున్న నల్లబెల్లి మహిళా పొదుపు సంఘం గుండ్లపహాడ్ కేంద్రంగా మూడేళ్లుగా వ్యాపారం పల్లెల నుంచి పట్టణాలకు ఎగుమతి వివాహాది శుభకార్యాలకు అందుబాటులో.. నల్లబెల్లి, ఆగస్టు 25 : ఒక ఐడ�
వరంగల్ నిట్| వరంగల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది.
జిల్లాను ప్రథమ స్థానంలో నిలుపుతాం మంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ) : జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో పాటు ప్రభుత్వ కార్యక్రమాల్లో మహబూబాబాద్ను ప్రథమ స్థానంలో నిలు�
దళిత బంధు ఆపేందుకు బీజేపీ కుట్ర పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వివిధ గ్రామాల నుంచి 250 మంది టీఆర్ఎస్లో చేరిక కమలాపూర్, ఆగస్టు 15 : కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కమలాపూర్ మండలంల�
జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి చెన్నారావుపేట, ఆగస్టు 15 : దేశానికి యువత సేవ చేయాలని జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి పిలుపునిచ్చారు. స్వాతం త్య్ర దినోత్సవం సందర్భంగా నెహ్రూ యువకేంద్రం, క్రీడల మంత్రిత్వ శా