ఐనవోలు, మార్చి 30 : ఐనవోలు మల్లికార్జునస్వామి హుండీ, టికెట్ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని మంగళవా రం లెక్కించినట్లు ఆలయ ఈవో నాగేశ్వర్రావు తెలిపారు. 33 రోజులకుగాను హుండీ ఆదాయం రూ.32,98,006, టికెట్ల ద్వారా 82,58,412 మొత్తం రూ.1,15,
వరంగల్ అర్బన్ : వేసవి సమీపించింది. కాసేపు అలా బయటకు వెళ్లి రాగానే ఎండ వేడిమి తట్టుకోలేక వచ్చిరావడంతోనే మొదటగా త్రాగునీరే అడుగుతుంటాం అందరం. మరి ఈ సీజన్లో ఇటువంటి పరిస్థితినే ఎదుర్కొనే మిగతా జీవరాశి ప�
వరంగల్ అర్బన్ : వరంగల్ నగరంలోని గంగా హాస్పిటల్లో ఆరోగ్య శ్రీ సేవలను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం నిరుపేదల కోసం ఆరోగ్యశ్రీ సే�
జనగాం: ఒక్క సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానమని వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రమోద్ కుమార్ అన్నారు. జనగాం రూరల్ సర్కిల్ పోలీస్ కార్యాలయంలో కొత్తగా ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను సీపీ ప్రారంభించారు.అనంత�
మంత్రి గోయల్కు ట్విట్టర్లో కేటీఆర్ ప్రశ్నహైదరాబాద్/సిటీబ్యూరో, మార్చి 22 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం తెలంగాణలోని వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుచేస్తామని ఇచ్చిన హామ�
వరంగల్ అర్బన్ : పేకాట ఆడుతున్న ఎనిమిది మంది వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన వరంగల్ అర్బన్ జిల్లా మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగసాయిపేటలో గల రాజ రాజేశ్వరా హోటల్లో ఆదివారం చోట�
వరంగల్: టీఆర్ఎస్కు ప్రజల మద్దతు ఉన్నందునే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీతో గెలుపొందామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఇప్పటికైనా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు ఇష్టం వచ్చినట్ల�
చిన్న చిన్న పాత్రలతో నటిగా కెరీర్ ను ప్రారంభించి..హీరోయిన్ గా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తోంది వరంగల్ అమ్మడు ఈషారెబ్బా. ఈ భామ ఇటీవల సోషల్మీడియాలో గ్గామరస్, స్టైలిష్ స్టిల్స్ ను పోస్ట్ �
నల్లగొండ : వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఎమ్మెల్సీ ఎన్నికల తొలిరౌండ్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం ఏడు రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఒక్కో రౌండ్లో 56 వేల ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. అధికారులు రౌ
మేడ్చల్ మల్కాజ్గిరి : సామాజిక మాధ్యమాల్లో యువతులను బెదిరిస్తున్న విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పెడతానంటూ వరంగల్కు చెందిన విద్యార్థి సుదీప్కుమార్ పలువురి యువ
వరంగల్ : వరంగల్ నగరాన్ని సమిష్టిగా మరింత అద్భుతంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బుధవారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేష�