Narsampet | ఓ యువకుడు తనకు ఇష్టమైన చికెన్ బిర్యానీని ఆరగించిన కాసేపటికే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన నర్సంపేట పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. చెన్నరావుపేట మండల పరిధిలోని బోడ తండాకు చెందిన
వరంగల్లో స్పోర్ట్స్ విలేజీ కోసం కృషి : మంత్రి సత్యవతి | వరంగల్లో స్పోర్ట్స్ విలేజీ కోసం కృషి చేస్తానని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. హనుమకొండ జిల్లా వేదికగా నేషనల్ ఓపెన్ అథ్లెటిక్స్
కాజీపేట రైల్వే వ్యాగన్ | కాజీపేట రైల్వే జంక్షన్ పరిధిలో త్వరలోనే వ్యాగన్ (పీవోహెచ్) షెడ్ పనులను ప్రారంభిస్తామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ చెప్పారని కాజీపేట రైల
ఎమ్మెల్యే అరూరి | టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా వర్ధన్నపేట మండల కేంద్రంలో మండల పరిధిలోని 18 గ్రామ పంచాయతీలకు, స్థానిక మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా నియమించిన గ్రామ కమిటీలు, వార్డు కమిటీలు, అ
వృద్ధాప్య పింఛన్ అర్హత వయసు 57 ఏళ్లకు తగ్గింపుతో వెల్లువలా అర్జీలు అర్హుల నుంచి ఆన్లైన్ ద్వారా ఆగస్టు 31 వరకు స్వీకరించిన అధికారులు అత్యధికంగా రాయపర్తి మండలం నుంచి 1,804 అతి తక్కువగా నల్లబెల్లి నుంచి 886 గ్ర
విధుల్లో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు వైద్యసిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలి అదనపు కలెక్టర్ హరిసింగ్ రాయపర్తి, వర్ధన్నపేటలోని టీకా కేంద్రాల పరిశీలన రాయపర్తి, సెప్టెంబర్ 18 : కరోనా వ్యాక్సినేషన్ ప
చెన్నారావుపేట, సెప్టెంబర్ 18: జిల్లాలోని పలు గ్రామాల్లో శనివారం టీఆర్ఎస్ గ్రామ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చెన్నారావుపేట ఎంపీపీ బదావత్ విజేందర్ సమక్షంలో మండలంలోని ధర్మాతండాలో అధ్యక్షుడిగా
నర్సంపేట/ఖానాపురం/పర్వతగిరి/దుగ్గొండి/సంగెం/మట్టెవాడ, సెప్టెంబర్ 18: జిల్లాలోని పలు గణేశ్ మండపాల వద్ద శనివారం నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. నర్సంపేట నెహ్రూనగర్లో ఐఎంఏ నర్సంపేట అధ్యక�
నేడు గణేశ్ నిమజ్జన వేడుకలు చెరువుల వద్ద తెప్పలు, క్రేన్లు సిద్ధం ఊరూరా అధికారుల పర్యవేక్షణ ఉర్సు చెరువును పరిశీలించిన సీపీ తరుణ్జోషి కరీమాబాద్, సెప్టెంబర్ 18: జిల్లావ్యాప్తంగా ఆదివారం జరిగే వినాయక వ�
తెలంగాణ ప్రభుత్వంతో కిటెక్స్ కంపెనీ ఎంవోయూ 150 ఎకరాల్లో రూ.వెయ్యికోట్లతో పరిశ్రమ ప్రత్యక్షంగా, పరోక్షంగా 9వేల మందికి ఉపాధి హైదరాబాద్లో మంత్రి కేటీఆర్ సమక్షంలో ఒప్పందం పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి, ఎమ్�
రెడ్డి రత్నాకర్రెడ్డి పరిశోధన నర్మెట, సెప్టెంబర్ 18: మండంలోని వెల్దండ గ్రామానికి గొప్ప చరిత్ర ఉందని ప్రముఖ చరిత్రకారుడు రెడ్డి రత్నాకర్రెడ్డి వివరించారు. ఈ మేరకు పరిశోధన చేస్తున్న ఆయన శనివారం గ్రామంల
వరంగల్ టెక్స్టైల్ పార్క్పై కిటెక్స్ చైర్మన్ సాబుజాకబ్ మంత్రి కేటీఆర్ కృషితో రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు 150 ఎకరాల్లో గార్మెంట్స్ యూనిట్ను ఏర్పాటు చేస్తున్న సంస్థ గీసుగొండ నమస్తే తెలంగాణ, స�
క్రైం న్యూస్ | పుట్ట రాహుల్ (23) అనే యువకుడు తన స్నేహితులతో కలిసి మాదన్నపేట చెరువు వద్దకు వెళ్లాడు. సరదా కోసం చెరువులోకి దిగటంతో ప్రమాదవశాత్తు రాహుల్ నీటిలో మునిగి మృతి చెందాడు.