జిల్లాను ప్రథమ స్థానంలో నిలుపుతాం మంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ) : జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో పాటు ప్రభుత్వ కార్యక్రమాల్లో మహబూబాబాద్ను ప్రథమ స్థానంలో నిలు�
దళిత బంధు ఆపేందుకు బీజేపీ కుట్ర పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వివిధ గ్రామాల నుంచి 250 మంది టీఆర్ఎస్లో చేరిక కమలాపూర్, ఆగస్టు 15 : కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కమలాపూర్ మండలంల�
జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి చెన్నారావుపేట, ఆగస్టు 15 : దేశానికి యువత సేవ చేయాలని జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి పిలుపునిచ్చారు. స్వాతం త్య్ర దినోత్సవం సందర్భంగా నెహ్రూ యువకేంద్రం, క్రీడల మంత్రిత్వ శా
దొంగల సింగారం గ్రామం పేరు ప్రగతి సింగారంగా మార్పు గెజిట్ విడుదల చేసిన సర్కారు ‘చల్లా’ చిత్రపటానికి పాలాభిషేకం శాయంపేట, ఆగస్టు 15 : దశాబ్దాల నాటి కల ఎట్టకేలకు నెరవేరింది. మండలంలోని దొంగల సింగారం పేరును ప్�
వరంగల్ : భద్రకాళి ఆలయ మాడ వీధుల నిర్మాణానికి తన వంతు చేయూత అందిస్తానని టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తెలిపారు. శుక్రవారం హన్మకొండ, వరగల్ జిల్లాల్లో ఎంపీ పర్యటించారు. భద్రకాళి ఆ
Warangal | వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో అనుమానాస్పద స్థితిలో వృద్ధుడు మృతి చెందగా, గురువారం ఫ్రిజ్లో మృతదేహం కనిపించింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సగర వీధిలో బైరం బాలయ్య
అర్బన్, రూరల్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ తుది ఉత్తర్వులు జారీ హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ)/హన్మకొండ: వరంగల్ అర్బ న్, రూరల్ జిల్లాలను రాష్ట్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీరించి హన్మకొండ, వరంగల్ జిల�
కొత్త జిల్లాల ఏర్పాటుపై మంత్రుల సమీక్ష | కొత్త జిల్లాల ఏర్పాటుపై మంత్రులు సమీక్ష నిర్వహించారు. వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల పేర్లను హన్మకొండ, వరంగల్ జిల్లాలుగా మారుస్తూ నోటిఫికేషన్ విడుదల చేసిన విష
చెన్నారావుపేట, ఆగస్టు 11: జిల్లాలోని పలు మండలాల్లో ప్రజలు బుధవారం పోచమ్మ బోనాలను ఘనంగా జరుపుకున్నారు. భక్తులు అమ్మవారి ఆలయాలకు బోనాలతో చేరుకుని నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఎంపీపీల ఫోర
ఈ నెలాఖరులోగా వైకుంఠధామాలను వినియోగంలోకి తేవాలి ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోవడం లేదు పని చేయని వారిపై వేటు తప్పదు అదనపు కలెక్టర్ హరిసింగ్ గీసుగొండ, ఆగస్టు 11: వైకుంఠధామాల పనులను త్వరితగతిన పూర్తి చేయా
ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కమలాపూర్, ఆగస్టు 11 : హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెల్లు శ్రీనివాస యాదవ్ను లక్ష మెజార్టీతో గెలిపిస్తామని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. బుధవారం కమలాపూర్లో ఆయన మాట్లాడుతూ.. �