మంత్రి ఎర్రబెల్లి | వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పోచంపల్లి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు సహకరి�
TRS Party | వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవాన్ని ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
Crime news | భార్యపై ఇనుప రాడ్డుతో దాడి చేసి హత్యాయత్నం చేసిన భర్తకు మూడు సంవత్సరాల జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి బి.శ్రీనివాసులు బుధవారం తీర్పు ఇచ్చారు.
టీఆర్ఎస్ చేరికలు | టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా జిల్లాలోని రాయపర్తి మండలం కొండూరు గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్�
మంత్రి ఎర్రబెల్లి | వరి ధాన్యం కొనుగోలుపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాయి.
ఆ పార్టీ నేతలు కొందరు పిచ్చి కూతలు కూస్తున్నారని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై చాయతీరాజ్ శాఖ మంత్రి ఎర�
హైదరాబాద్, నవంబర్ 22: హైదరాబాద్ కేంద్రస్థానంగా కార్యకలాపాలు అందిస్తున్న ప్యారడైజ్..క్రమంగా తన వ్యాపారాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్నది. తాజాగా వరంగల్లో కొత్తగా హోటల్ను ఆరంభించింది. 1,500 చదర�
కరీమాబాద్ : చింతల్ ఆర్వోబీ కింద యజమానులు లారీలను నిలిపితే చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఏసీపీ హెచ్చరించారు. చింతల్ ఆర్వోబీ కింద లారీలను నిలపడంతో ఇబ్బందులు పడుతున్నామని చింతల్ దళిత అభివృద్ది సొసైటీ ఆధ్వ�
ఉప్పరపల్లి ఎంపీటీసీ | వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామ ఎంపీటీసీ సీనపెల్లి రజిత వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు. ఆమె గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కరీమాబాద్ : దేశంలోనే తెలంగాణ పోలీస్కు ప్రత్యేక గుర్తింపు ఉందని 4వ బెటాలియన్ ఇంచార్జి కమాండెంట్ ఆర్ వెంకటయ్య అన్నారు. బోర్డర్ సెక్యూరటీ ఫోర్స్ అకాడమీ ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్లో ప్రత్యేక శిక్షణ పొందిన కాన�
పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి | ఉమ్మడివరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ నుంచి పోచంపల్లి సోమవారం శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
Ranjith on Wheels | తండ్రి అకాల మరణంతో కుంగిపోయిన ఆ యువకుడు.. ఆయన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చేందుకు పెద్ద సాహసాన్నే చేశాడు. సైకిల్పై 92 రోజుల్లో 8 వేల కిలోమీటర్ల యాత్ర చేపట్టాడు. ఈ సుదీర్ఘ ‘భారత్ యాత్ర’ను తండ్రితోపాట
బెంగళూరు, నవంబర్ 18: రవాణా సదుపాయాల సంస్థ ఊబర్..వరంగల్లో తన సేవలు ఆరంభించింది. దీంతో దేశంలో సేవలు ఆరంభించిన వందో నగరంగా వరంగల్ నిలిచిందని కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం కంపెనీ ప్లాట్ఫాంలో ఆటోతోపాటు �
హైదరాబాద్: ప్రముఖ క్యాబ్ సంస్థ ఉబర్, తెలంగాణలోని వరంగల్లో తన సేవలను ప్రారంభించింది. దీంతో దేశంలో వందో నగరానికి కంపెనీ సేవలను విస్తరించింది. వరంగల్లో తొలుత ఆటో, కార్ బుక్కింగ్ను అందుబాటులోకి తెచ్చి
దుగ్గొండి: గ్రామాల్లో వందశాతం మందికి కోవిడ్-19 టీకా వేయాలని డీఎంఅండ్ హెచ్ఓ వెంకటరమణ వైద్య సిబ్బందికి సూచించారు. గురువారం దుగ్గొండి మండలంలోని కేశవాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంఅండ్ హెచ్ఓ వెంకట�