కాలగర్భంలో కలిసిపోతున్న కాకతీయుల కళా సంపద.. జనగామ జిల్లాలో అనేక అపరూప కట్టడాలు పట్టించుకోని పురావస్తు శాఖ అధికారులు పరిరక్షణకు చర్యలు చేపట్టాలని స్థానికుల వేడుకోలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో కాకతీయ రా
జిల్లాలో వేగంగా వ్యాక్సినేషన్ పలు గ్రామాల్లో వందశాతం పూర్తి వరంగల్ డీఎంహెచ్వో డాక్టర్ వెంకటరమణ వరంగల్ చౌరస్తా/వర్ధన్నపేట, సెప్టెంబర్ 21: జిల్లావ్యాప్తంగా మంగళవారం 2919 మందికి కరోనా వ్యాక్సిన్ వేసి�
పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరకాల, సెప్టెంబర్ 21: టీఆర్ఎస్ బలోపేతానికి ప్రతి కార్యకర్త పని చేయాలని, వారే పార్టీకి పట్టుగొమ్మలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ
కొండా లక్ష్మణ్ ఆశయాలకనుగుణంగా పనిచేస్తున్న ప్రభుత్వం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి ప్రభుత్వ విప్ దాస్యం వినయ్భాస్కర్ న్యూశాయంపేట, సెప్టెంబర్ 2
ఏడేండ్లలో ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ ప్రణాళికలు కుల, చేతి వృత్తులకు పూర్వవైభవానికి పెద్ద ఎత్తున కార్యక్రమాలు ముఖ్యమంత్రి ముందుచూపుతోనే పల్లెలన్నీ జలకళ మంత్రి ఎర్రబెల్లి దయ
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు రాయపర్తి, సెప్టెంబర్ 21 : రాష్ట్రంలోని రైతుల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అహర్నిశలు తండ్లాడుతున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. మండల కేంద్రంలోని �
మేడారంలో శాశ్వత పనులకు ప్రతిపాదనలు పంపండి జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష మంత్రి సత్యవతిరాథోడ్ 2022 ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకు జాతర నిర్వహణకు ఆలయ పూజారుల నిర్ణయం ములుగుటౌన్, సెప్టెంబర్ 21: మేడారం సమ్�
అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో ప్రియురాలి కొడుకును గొంతు నులిమి చంపిన వ్యక్తికి యావజ్జీవ జైలు శిక్ష విధిస్తూ జిల్లా అదనపు న్యాయమూర్తి కే శైలజ తీర్పు వెలువరించారు.
మంత్రి ఎర్రబెల్లి | సీఎం కేసీఆర్ ముందు చూపుతో చెరువులు జలకళను సంతరించుకున్నాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాయపర్తి మండల కేంద్రంలోని మంచినీళ్ల చెరువులో మంగళవారం ఉచిత చేప పి
Konda Laxman Bapuji | స్వాంత్రంత్య సమరయోధులు, మాజీ మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా వరంగల్లో ఆయన విగ్రహానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పూలమాల వేసి నివాళులర్పించారు.
ఖానాపురం : అనుమానాస్పదస్థితిలో ఫొటోగ్రాఫర్ మృతిచెందిన సంఘటన ఆదివారం రాత్రి మండల కేంద్రంలో జరిగింది. ఎస్సై సాయిబాబు తెలిపిన వివరాల ప్రకారం.. ఖానాపురంకు చెందిన పులుగం రాజు(44) వృత్తిరీత్యా ఫొటో, వీడియోగ్రా
కవల పిల్లలు మృతి ? | వైద్యం వికటించి ఇద్దరు కవల పిల్లలు మృతి చెందారు. ఈ విచారకర సంఘటన వరంగల్ వెంకట్రామా థియేటర్ సమీపంలోని ఓ ప్రైవేటు దవాఖానలో చోటు చేసుకుంది.