మానవ మృగం బలవన్మరణం చిన్నారి చైత్ర ఉసురు తీసిన కామాంధుడి ఆత్మహత్య రైలుకు ఎదురెళ్లి అంతం చిల్పూర్ మండలం చిన్నపెండ్యాల- నష్కల్ రైల్వే స్టేషన్ల మధ్య ఘటన స్టేషన్ ఘన్పూర్/చిల్పూర్/కాజీపేట/వరంగల్ చౌర�
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి జిల్లా వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం 18 సంవత్సరాలు నిండిన వారందరికీ టీకాలు వేయనున్న వైద్యసిబ్బంది దుగ్గొండి,
చెన్నారావుపేట/గీసుగొండ/కరీమాబాద్/వర్ధన్నపేట/రాయపర్తి, సెప్టెంబర్ 16: పోషణ మాసోత్సవ వేడుకలను జిల్లావ్యాప్తంగా గురువారం ఘనంగా నిర్వహించారు. ఇందులో చెన్నారావుపేట మండలం జల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్
వాడవాడలా అన్నదాన కార్యక్రమాలు పోచమ్మమైదాన్/కరీమాబాద్, సెప్టెంబర్ 16: దేశాయిపేటరోడ్డులో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో వర్తక సంఘం శాశ్వత అధ్యక్షుడు ఆడెపు రవీందర్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు కొనసాగుత
ఇతర రాష్ర్టాలకు తెలంగాణ ఆదర్శం కేంద్ర వ్యవసాయ శాఖ మాజీ కార్యదర్శి ఎస్కే పట్నాయక్ రాష్ట్ర ప్రభుత్వ కృషి వల్లే పెరిగిన నీటి వనరులు: వీసీ ప్రవీణ్రావు వ్యవసాయ యూనివర్సిటీ(హైదరాబాద్), సెప్టెంబర్ 16: ప్రతి
దసరా నుంచి సంక్రాంతి వరకు తపాలా శాఖ స్పెషల్ డ్రైవ్ తదుపరి యథాతథంగా కొనసాగింపు వరంగల్ తపాలా సూపరింటెండెంట్ ఉమాహేశ్వర్రావు వరంగల్ చౌరస్తా, సెప్టెంబర్ 16: తపాలా శాఖ విదేశీ సేవలను తిరిగి పునఃప్రారంభి
Pallakonda Raju | రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సైదాబాద్ చిన్నారి హత్యాచారం కేసు నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ జిల్లాలోని నష్కల్ రైల్వేట్రాక్పై రాజు ఆత్మహత్యకు పాల్పడినట్
లాండ్రీ, సెలూన్ షాపులకు ఉచిత విద్యుత్ పథకం ప్రతి నెలా 250 యూనిట్లలోపు సరఫరా ఆన్లైన్లో కొనసాగుతున్నదరఖాస్తుల స్వీకరణ విద్యుత్ లేని షాపుల్లో కొత్త మీటర్ల ఏర్పాటు గత ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి స్కీం �