ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డుకు ఎంపికైన ఏఎన్ఎం శుక్రా జనవరిలోనే వరించినా.. కరోనా కారణంగా ప్రదానం వాయిదా నేడు హైదరాబాద్లో ఆన్లైన్లో అవార్డు స్వీకరణ భీమదేవరపల్లి, సెప్టెంబర్ 14: ఆమె విధుల్లో భాగంగా �
యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ రమేశ్ నయీంనగర్, సెప్టెంబర్14: కాకతీయ విశ్వవిద్యాలయం నేడు ఉపాధి కల్పనా కేంద్రంగా మారిందని వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్ అన్నారు. కేయూ మహిళా ఇంజ�
దుగ్గొండి, సెప్టెంబర్ 14: గ్రామాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి పనులను నిత్యకృత్యంగా చేపట్టి వందశాతం పూర్తి చేయాలని అడిషనల్ కలెక్టర్ హరిసింగ్ సూచించారు. చలపర్తి, రాజ్యాతండాల�
నర్సంపేట, సెప్టెంబర్ 14: గర్భిణులు పోషకాహారం తీసుకోవడం వల్ల తల్లీబిడ్డలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని మున్సిపల్ కౌన్సిలర్ రుద్ర మల్లీశ్వరి అన్నారు. పోషణమాసం సందర్భంగా పట్టణంలోని నాలుగు అంగన్వాడీ కేంద�
నర్సంపేట/చెన్నారావుపేట/దుగ్గొండి, సెప్టెంబర్ 14: వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలందించడం వల్ల ప్రజల్లో భక్తిభావం పెంపొందుతుందని నర్సంపేట మున్సిపల్ 9వ వార్డు కౌన్సిలర్ రాయిడి కీర్తిదుశ్యంత్రెడ్డ
నేటి నుంచి జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు వరంగల్, సెప్టెంబరు 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): చారిత్రక నగరం ఓరుగల్లు మరో గొప్ప వేడుకకు వేదిక కాబోతున్నది. 60వ జాతీయ ఓపెన్
వరంగల్ : రాష్ట్ర క్రీడా చరిత్రలో తొలిసారిగా ఐదురోజుల పాటు జరిగే 60వ జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ (ఎన్ఓఏసీ)-2021కు ద్వితీయ శ్రేణి నగరం వరంగల్ ఆతిధ్యం ఇవ్వనున్నది. బుధవారం నుంచి ప్రారం
భూపాలపల్లి : ఫెర్టిలైజర్స్ డీలర్లు ఎరువుల అమ్మకాలను ఆన్లైన్లోనే జరపాలని జిల్లా వ్యవసాయ అధికారి విజయ భాస్కర్ కోరారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కాన్ఫరెన్స్ హాల్లో వ్యవసాయశాఖ ఆధ్వర్యం�
మామునూరు నుంచి విమానాల రాకపోకలు | త్వరలో వరంగల్ (మామునూరు) నుంచి విమానాల రాకపోకలు ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి సింధియా హామీ ఇవ్వడంపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హర్షం వ్యక్తం చేశారు.
60వ నేషనల్అ థ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ | చారిత్రక హనుమకొండ జిల్లాలో ఈ నెల 15 నుంచి 19 వరకు జరిగే 60వ నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీలను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, నగర �
ఇద్దరు మృతి | యాదాద్రి భువనగిరి జిల్లా, వరంగల్ జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు. యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్లో 65వ జాతీయ రహదారిపై రోడ్డు దాటుతున్న ఇద్దరిని లారీ ఢీకొట్టింది.