టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పుట్టినరోజు వేడుకలు మంగళవారం షురువయ్యాయి. కేసీఆర్ జన్మదిన వేడుకలు ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకు నిర్వహించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రా�
దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రికార్డు స్థాయిలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కొనియాడారు. కేసీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా నర్సంపేట ఏరియ�
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఉర్సులోని ఆర్యసమాజంలో 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి-భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో దేవయాగం నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్యసమాజ మంత్రి గుడమెల
మేడారం మహాజాతర గడియలు సమీపించాయి. అపురూప ఘట్టం ఆవిష్కృతానికి మరికొన్ని గంటలే మిగిలిఉన్నాయి. వనంబాట పట్టిన భక్తజనం తల్లుల రాక కోసం నిలువెల్లా కన్నులై ఎదురు చూస్తున్నది. ఈ క్రమంలో సమ్మక్క భర్త పగిడిద్దరా�
వరంగల్ : సీఎం కేసీఆర్ ప్రజా బాంధవుడని, తెలంగాణ ప్రజల కండ్లలో ఆనందం చూడడం కోసమే కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నాడని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ పేర్కొన్నారు. ఈ నెల 17న సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్�
వరంగల్, ఫిబ్రవరి 14 : లక్ష్యాన్ని మించి రెట్టింపుగా లీడ్ బ్యాంక్ రుణాలు అందజేయడంపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా మొత్తం రుణాల పంపిణీ లక్ష్యం 2 వేల 744 కోట్లు కాగా, 4 �
వరంగల్: మిర్చి రైతుల పంట పండింది. వరంగల్ ఏనుమముల వ్యవసాయ మార్కెట్లో దేశి మిర్చికి రికార్డు ధర పలికింది. క్వింటాల్ రూ. 27 వేలతో రికార్డ్ సృష్టించింది. కాగా, మార్కెట్ చరిత్రలో మునుపెన్నడూ ఈ ధర నమోదు కాలేదని వ�
గ్రామాలు, పట్టణాల్లో అమలుకు ప్రణాళికలు ఇకపై మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి పక్కాగా అమలు మొదటి దశలో అత్యధిక విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో.. ఇప్పటికే స్కూళ్లను గుర్తించే ప్రక్రియ షురూ పనుల పర్యవేక్షణకు మండలా�
ఇటీవల డివిజన్లో వడగండ్లు, అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్న రైతుల రుణాలను రీ షెడ్యూల్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి తెలిపారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో శనివ�
ఉపాధ్యాయులు విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించాలని జిల్లా పరీక్షల నియంత్రణ అధికారి సృజన్తేజ అన్నారు. శనివారం ఆయన మండలంలోని ఉప్పరపల్లి జడ్పీఎస్ఎస్, అక్కల్చెడ ఎంపీపీఎస్, జీడిగడ్డతండా ఎంపీపీఎస�
వరంగల్ లక్ష్మీపురంలోని పండ్ల మార్కెట్లో ఆర్టీసీ హనుమకొండ డిపో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బస్ పాయింట్ నుంచి 360 బస్సులను మేడారం జాతరకు నడుపనున్నట్లు డిపో మేనేజర్ మోహన్రావు తెలిపారు.
గన్ మిస్ఫైర్ కావడంతో ఓ హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం చెందా డు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని గవిచర్ల గ్రామానికి చెందిన బుట్టి కొమురమ్మ, వెంకటయ్యల కుమారుడు సంతోష్యాదవ్(32) టీఎస్పీఎస్ 6వ బెటాలియన్లో