హైదరాబాద్ : వరంగల్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయిన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి శనివారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఎమ్మెల్సీ గా రెండో సారి గెలిచిన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని సీఎం కేసీఆర్ అభినందించారు.