హైదరాబాద్: ప్రాంతీయ పార్టీలకు స్పష్టమైన ఎజెండా ఉందని టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇవాళ ఆమె ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. ప్రజల సంక్షేమం కోసం ప్రాంతీయ పార్టీలకు నిర్దిష్టమైన ఎజెండ�
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా శంభీపూర్ రాజు గురువారం ప్రమాణస్వీకారం చేశారు. శంభీపూర్ రాజు చేత శాసనమండలి ప్రొటెం చైర్మన్ అమీనుల్ హసన్ జాఫ్రీ ప్రమాణస్వీకారం చేయించారు. రంగారెడ్డి జి
MLC Madhusudanachary | గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా సిరికొండ మధుసూదనాచారి ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. మధుసూదనాచారి చేత శాసనమండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత�
దుమ్ముగూడెం: దుమ్ముగూడెం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొత్తూరు సీతారామారావు తండ్రి మస్తాన్రావు ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ టీఆర
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన సహచర అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ వెంటే రాష్ట్ర ప్రజానీకం : ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు : �
చండ్రుగొండ: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్ది తాతా మధు గెలుపు ఖాయమని అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం చండ్రుగొండ మండలానికి చెందిన ఎంపిటీసీలకు ఆయన స�
Banda Prakash | తెలంగాణ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న బండా ప్రకాశ్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుకు బండా ప్రకాశ్ అందజేశారు. బండా ప్రకాశ్ వ�
CM KCR | వరంగల్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయిన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి శనివారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కే
TRS Party | వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవాన్ని ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.