Sirikonda Madhusudanachary | ఎమ్మెల్సీగా మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారిని గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ నామినేట్ చేశారు. ఈ మేరకు సంబంధిత ఫైల్పై శుక్రవారం గవర్నర్ సంతకంచేశారు.
కూకట్పల్లి: తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జండా పండుగ కార్యక్రమానికి ఎమ్మెల్యే కృష్ణ�
ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి | తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి నిప్పులు చెరిగారు. బండి పాదయాత్ర వైపు ప్రజలు కన్నెత్తి కూడా చూడటం లేదని, బీజేపీ క�
MLC Janardhan reddy | తిరుమల శ్రీవారిని తెలంగాణ టీచర్స్ ఎమ్మెల్సీ జనార్ధన్ రెడ్డి దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో జనార్ధన్ రెడ్డి.. స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అన�
హైదరాబాద్ : మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి ఎస్.వాణీదేవి ఘన విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రాంచందర్రావుపై వాణీదేవి గెలుపొందారు. వాణీ�
వనపర్తి : వ్యవస్థలో ఉన్న లోపాలను పరిష్కరిస్తూ వస్తున్నాం. విద్యా వ్యవస్థలోని ఇబ్బందులపైనా దృష్టి సారించాం. అందరికి న్యాయం జరగాలన్నదే సీఎం కేసీఆర్ ఉద్దేశమని రాష్ట్ర వ్యవసాయశాఖ �
హైదరాబాద్ : ఇతర ప్రాంతాల్లో ఉండే పట్టభద్ర ఓటర్లకు తగిన రవాణా వసతులు కల్పించి ఓటర్లందరినీ పోలింగ్ కేంద్రానికి తీసుకురావాలని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ములుగు, మహబూబాబాద్ గ్రాడ్య�