కావాలనే కొంతమంది అసత్య ప్రచారం వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ ప్రశాంత్నగర్లో రైతులతో సమావేశం నయీంనగర్, మే 29 : ల్యాండ్ పూలింగ్ విషయంలో రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వర్ధన్నపేట ఎమ్�
జూన్ 3 నుంచి ఐదో విడుత పల్లె , పట్టణ ప్రగతి కార్యక్రమాలు నిర్వహణకు సమాయత్తమవుతున్న అధికార యంత్రాంగం కార్యదర్శులతో కలెక్టర్ సమావేశం ప్రతి జీపీకి ప్రత్యేక అధికారి తాగునీరు, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి
భూమి సారవంతంతోపాటుబహుళ ప్రయోజనాలు దిగుబడి పెరిగే అవకాశం తగ్గనున్న 50శాతం ఎరువుల ఖర్చు 65శాతం సబ్సిడీపై విత్తనాలుఅందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రైతన్నల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస�
వరద ముంపు నివారణకు నిధులు విడుదల పట్టణంలో రూ.9కోట్లతో డ్రైనేజీ నిర్మాణం భవిష్యత్ అవసరాలకు మేరకు ప్రణాళిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి డ్రైనేజీ నిర్మాణ ప్రాంతాల పరిశీలన జనగామ, మే 29 (నమస్తే తెలంగ�
‘మన ఊరు- మన బడి’ దేశానికి ఆదర్శం సకల సౌకర్యాలతో విద్యార్థులకు నాణ్యమైన విద్య టీఎస్ఈడబ్ల్యుఐడీఎస్ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి బొమ్మకూర్, మచ్చుపహాడ్ పాఠశాలల్లో అభివృద్ధి పనుల పరిశీలన నర్మెట, మే 29: ర�
ములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఐదో విడత కార్యాచరణపై అధికారులకు సూచనలు గ్రామ స్థాయిలో కమిటీల ఏర్పాటు చర్యలు తీసుకోవాలి పంచాయతీల్లో గ్రామాభివృద్ధి నివేదిక ఫ్లెక్సీలు కట్టాలని ఆదేశాలు ‘పల్లె ప్రగతి’ని వ�
ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల సర్వే పూర్తి గత ఏడాది వరకు 1,016 మంది కొత్తగా మరో 84 మంది గుర్తింపు వారికి అవసరమైన పరికరాల పంపిణీకి చర్యలు జిల్లా వ్యాప్తంగా 15 భవిత కేంద్రాలు భూపాలపల్లి రూరల్, మే 29: జిల్లాలో ప్�
11గంటలకు ప్రైవేట్ జాబ్కే పోయేది సమయం దొరికేది కాదు.. 4, 5 గంటల ప్రిపరేషన్తో సివిల్స్ సాధించా 24/7 ప్రతి క్షణం విలువైనదే.. సాకులు వెతకొద్దు.. సమయాన్ని ‘బంగారం’లా వాడుకోవాలి కోచింగ్పైనే పూర్తిగా ఆధారపడొద్దు
నగరాలు, పట్టణాల్లో నిర్మాణ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా చూసేందుకు మున్సిపల్ శాఖ కన్స్ట్రక్షన్ అండ్ డిమాలిషన్ (సీఅండ్డీ) యూనిట్లను ఏర్పాటు చేస్తున్నది.
పదో తరగతి పరీక్షలు శనివారం విజయవంతంగా ముగిసినట్లు డీఈవో డీ వాసంతి తెలిపారు. జిల్లావ్యాప్తంగా 56 పరీక్ష కేంద్రాల్లో జరిగిన సాంఘికశాస్త్రం పరీక్షకు 59 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. మొత్తం
భద్రకాళి ఆలయానికి ఆనుకొని ఉన్న భద్రకాళి బండ్ ఆహ్లాదానికి కేరాఫ్గా మారింది. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ రూ.30కోట్లతో అభివృద్ధి చేసిన బయోడైవర్సిటీ పార్కు(భద్రకాళి బండ్) నగరానికి మణిహారంగా నిలుస్తోంది.