రచనలే శ్వాసగా, ధ్యాసగా ముందుకు నిజ జీవిత ఘటనలు, సంఘర్షణలే ఇతివృత్తాలు వరించిన కేంద్ర సాహిత్య అకాడమీ,కాళోజీ అవార్డులు.. మరెన్నో పురస్కారాలు నేడు అంపశయ్య నవీన్ జన్మదినం కొత్త గ్రంథం, నవల ఆవిష్కరణ పోచమ్మమై�
పేదలకు కార్పొరేట్ వైద్యమే లక్ష్యం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి రైతు ఉత్పత్తి కేంద్రాలను వినియోగించుకోవాలి రాష్ట్రంలో సర్వమతాలకు సమ ప్రాధాన్యం ఆదర్శప్రాయుడు ఛత్రపతి శివాజీ నర్సంపేట ఎమ్మెల్యే ప�
పల్లెప్రగతి పనులు నిరంతర ప్రక్రియ మైలారంలో డీపీవో ప్రభాకర్ ఆకస్మిక పర్యటన రాయపర్తి, డిసెంబర్ 23: అన్ని గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని డీపీవో ప్�
జిల్లాలో 2.03లక్షల ఎకరాల్లో యాసంగి సాగు ప్రణాళిక పెసర, పల్లి, జొన్న, మినుములు, నువ్వులు వేయాలని నిర్ణయం వరికి బదులు ఇతర పంటల సాగుపై అవగాహన సదస్సులు పంట మార్పిడి, ఆరుతడి పంటలపై క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచార�
వరంగల్లో అధునాతన సౌకర్యాలతో, మహిళలకు, పిల్లలకు పూర్తి వసతులు కల్పిస్తూ నిర్మించిన పోక్సో కోర్టు, ఇతర కోర్టు భవన సముదాయం భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ చేతుల మీదుగా ప్రారంభం కావడం హర్షణీయం. నోబెల్ శా�
తొలివిడుత రూ.700 కోట్లతో పనులకు నోటిఫికేషన్ టెండర్ల స్వీకరణకు తుది గడువు జనవరి 5 అదే రోజు టెక్నికల్ బిడ్.. 7న ధర బిడ్ ఓపెన్ నిర్మాణ స్థలంలో తుది దశకు మట్టి నమూనాల సేకరణ వరంగల్, డిసెంబర్ 17 (నమస్తేతెలంగాణ):
హనుమకొండలో తొలి కేసు నమోదు చెక్ రిపబ్లిక్ దేశం నుంచి వచ్చిన మహిళగా గుర్తింపు ఈ నెల 2న భర్త, కూతురితో ఇండియాకు రాక ఎయిర్పోర్ట్ వద్ద పరీక్షల్లో నెగెటివ్ రిపోర్ట్ ఎనిమిది రోజుల తర్వాత పాజిటివ్గా నిర�
నేరుగా రామప్ప ఆలయానికి చీఫ్ జస్టిస్ ఎన్వీరమణ నిట్ గెస్ట్హౌస్లో రాత్రి బస రేపు ఉదయం భద్రకాళి అమ్మవారి దర్శనం అనంతరం కోర్టు సముదాయ భవనానికి ప్రారంభోత్సవం ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారయంత్రాంగం వరం�
గీపుగొండ, డిసెంబర్ 17 : నాటిన ప్రతి మొక్కనూ రక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిదని అదనపు కలెక్టర్ హరిసింగ్ అన్నారు. మండలంలోని కొమ్మాల, విశ్వనాథపురం, గంగదేవిపల్లి గ్రామాల్లో ప్రధాన రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక
సభ తీర్మానాల అమలు తీరుపై సభ్యుల అసహనం అధికారులపై మండిపడిన ప్రజాప్రతినిధులు తమను పట్టించుకోవడం లేదని ఆవేదన రాయపర్తి, డిసెంబర్ 17 : మూడు నెలలకోసారి నిర్వహించే మండల సర్వ సభ్య సమావేశం శుక్రవారం మొక్కుబడిగా �
నెక్కొండ, డిసెంబర్ 17 : మండలంలోని చిన్నకొర్పోలు గ్రామానికి చెందిన తొగరు యాకయ్య శుక్రవారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న గ్రామానికి వెళ్లి మృతుడి కుటుంబానికి పరార్శిం�
ప్రతి డివిజన్కు వెయ్యి గిఫ్ట్ప్యాక్లు తహసీల్కు చేరిన కాటన్లు పంపిణీకి సిద్ధం చేసిన రెవెన్యూ అధికారులు నర్సంపేట రూరల్, డిసెంబర్ 17 : జిల్లాలోని క్రిస్టియన్లకు పంపిణీ చేసేందుకు క్రిస్మస్ కానుకలు వ�
తరలిరానున్న దిగ్గజ కంపెనీ సీఈవో త్యాగరాజన్ ప్రకటన మంత్రి కేటీఆర్తో భేటీ వరంగల్లో వేగంగా విస్తరిస్తున్న ఐటీ యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు ఇప్పటికే కొలువైన పెద్ద కంపెనీలు వరంగల్, డిసెంబర్ 16 (నమస్తే �