డీఈవో వాసంతి నెక్కొండ మండలంలో ఆకస్మిక తనిఖీలు నెక్కొండ, డిసెంబర్ 15: అనుమతి లేకుండా విధులకు డుమ్మా కొడితే ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఈవో వాసంతి హెచ్చరించారు. గురువారం ఆమె మండలంలోని నాలుగు ప�
ప్రతిపాదనలు సిద్ధం చేయండి కమిషనర్ ప్రావీణ్య వరంగల్,డిసెంబర్ 16 : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ క్పారేషన్ పరిధిలో మరో 7 జంక్షన్లను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు వెంటనే తయారు చేయాలని కమిషనర్ ప్రావీణ్
హసన్పర్తి, డిసెంబర్ 16 : ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్ష ఫలితాల్లో హసన్పర్తి జూనియర్ కళాశాల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. ఎంపీసీలో కొఱ్ఱె మేఘనా సింధు 466/470 మార్కులతో రాష్ట్ర స్థాయి రెండో ర్యాంకు సాధిం
ఆజంజాహి స్థలంలో పాలనా సౌధం సీఎం కేసీఆర్ చెప్పినట్లే కేటాయింపు సర్కారు ఉత్తర్వులు.. ప్రజల హర్షం ఎమ్మెల్యే నన్నపునేని ఆధ్వర్యంలో సంబురాలు పటాకులు పేల్చి.. మిఠాయిలు పంచిన టీఆర్ఎస్ శ్రేణులు నృత్యం చేసి మ
పంట మార్పిడిపై క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలివివిధ ప్రభుత్వ శాఖల అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తిటీచర్లు విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదని సభ్యుల మండిపాటుగ్రామాల్లో విద్యా వ్యవస్థపై ఫో�
ఎంజీఎం దవాఖానలో వైద్య సేవలు విస్తృతం కొత్తగా ప్రతి విభాగంలో వైద్యుల నియామకం వైద్యశాలలోని 1,070 బెడ్స్కూ ఆక్సిజన్ సౌకర్యం పిల్లల విభాగంలో అదనంగా మరో 42 పడకలు ఒకే ఆస్పత్రికి రూ.1,100 కోట్లు ఇవ్వడం వైద్య చరిత్రల
లాభాలు తెచ్చే ఇతర పంటలే నయ్యమంటూ ముందుకు.. తిండి మందమే వేస్తామంటున్న సీత్యాతండా గిరిజనులు కాయగూరలతో పాటు కందగడ్డ సైతం సాగు.. యాసంగి వడ్లు కొనమని కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేయడంతో మొదట దిగాలు పడ్డ రైతన్న.. �
వైరస్పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వైద్య సిబ్బంది నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు డీఎంహెచ్వో వెంకటరమణ నల్లబెల్లి, డిసెంబర్ 13: కరోనా వ్యాక్సినేషన్ను జిల్లాలో వేగంగా నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్వో వె
ప్రజలందరూ విధిగా మాస్కులు ధరించాలి కొవిడ్ ప్రోగ్రాం అధికారి చల్లా మధుసూదన్ చెన్నారావుపేట, డిసెంబర్ 13: థర్డ్వేవ్ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో వేగం పెంచాలని, ప్రజల�
ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ బాధిత కుటుంబానికి రూ. 5 లక్షల ఎల్వోసీ అందజేత కరీమాబాద్, డిసెంబర్ 13: పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ప్రభుత్వం అండగా నిలుస్తున
ప్రతి మొక్కకూ నీరందేలా సర్పంచ్ వినూత్న ఆలోచన బృహత్ పల్లె ప్రకృతి వనంలో ఏర్పాటు ఆరు ఎకరాల్లో స్ప్రింక్లర్లు, నాలుగెకరాల్లో డ్రిప్ మొక్కలకు సమృద్ధిగా అందుతున్న నీళ్లు పర్యవేక్షణకు ముగ్గురి సిబ్బంది �